‘గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా మారిందని, ఎక్కడ చూసినా పంట పొలాలు దర్శనమిస్తున్నాయని, కాళేశ్వరం జలాల ద్వారా నేడు లక్షలాది ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారని రాష్ట్�
యూనివర్సిటీల్లో మరో వెయ్యి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
B Vinod Kumar | రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు ఫలితాల సాధనలో రూపొందించే ఉత్తమ ప్రణాళికలే ప్రగతికి పునాదులు వేస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
కరీంనగర్, వరంగల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ ) శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని, ఐదేండ్ల (డిగ్రీ, పీజీ కలిపి) ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం �
కేంద్రంలోని బీజేపీ సర్కారు రైల్వే కేటాయింపుల్లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.
రాబోయే పదేండ్లల్లో రాష్ర్టాన్ని మరింత అభివృద్ధిపథంలో నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వెల్లడించారు.
కొత్తపల్లిలోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు చెందిన ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం ప్రతిపాదించినందున.. అందుకు ప్రత్యామ్నాయం గా కరీంనగర్ జిల్లాలో మరో చోట 50 ఎకరాల భ�
B Vinod kumar | భారతరాజ్యాంగం పట్ల దేశంలోని ప్రతి ఒక్కరికీ సంపూర్ణ అవగాహన అవసరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఆదివారం కర్మాన్ఘాట్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో జ�
రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ సిస్టంతో మ్యాపింగ్ చేయనున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు.
చిన్నారులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. నైతిక విలువలు పెంపొందించేలా విద్యా విధానం ఉండాలని అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో అర్థ గణాంక, ప్రణాళిక శాఖలను క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమా�
బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, తమ రాష్ర్టాల్లో పార్టీని వేగంగా విస్తరించాలని కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్న
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ఉజ్జినేని వంశీకృష్ణ మంగళవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
సమాజంలోని మనుషులంతా ఒక్కటేనన్న భావనతో ఉన్నవారే నిజమైన హీరోలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్సత్యార్థి అన్నారు. మతం, కులం, రం గు, పేదరికం వంటి కారణాలతో విభేదించు కోవద్దని విద్యార్థులకు పిలుపునిచ్చా�