స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాతే తెలంగాణలో గౌడ కులస్థుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమయ్యాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్సిటీలలో ఖాళీ పోస్టులతోపాటు అదనంగా మరో వెయ్యి పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలో నంబర్వన్గా నిలుస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. శంకరపట్నం మండలం గొల్లపల్లి శివారులోని
Minister Gangula Kamalakar | ఢిల్లీ పాలకుల కన్ను తెలంగాణపై పడిందని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట�
హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక సిటీ కళాశాల శతాబ్ది వేడుకల్లో భాగంగా అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 10, 11 తేదీల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ- అవకాశాలు, సవాళ్లపై శాస్త్రీయ విశ్లేషణ అంశంపై జాతీయ సదస్సు నిర్�
Velichala Jagapathi Rao | కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కన్నుమూశారు. 87 ఏండ్ల ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో
నరేంద్ర మోదీ గుజరాత్కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. ఆర్నెళ్లలో ఒక్క గుజరాత్ రాష్ర్టానికే రూ.80 వేల కోట్లు కేటాయించ�
మత ఛాందసవాదం ప్రమాదకరమని, ఛాందసవాదుల చేతిలోకి వెళ్లిన కొన్ని దేశాలు ఆర్థికంగా కుప్పకూలిపోయాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
B Vinod Kumar | దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. తిరుమలలో వేంకటేశ్వర స్వామి వారిని నైవేద్య విరామ సమయంలో బోయినపల్లి వి
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ అన్ని వర్గాలకు సర్కారు అండ: మంత్రి గంగుల కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 14: అన్ని కులాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష�
దళితబంధు పథకం ద్వారా మహిళలు, యువకులు వినూత్న వ్యాపారాలు చేస్తూ నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.
అందుకే ప్రభుత్వాలను కూలుస్తున్నది తెలంగాణకొస్తున్న కేంద్ర మంత్రులు ఇక్కడి అభివృద్ధిని కళ్లారా చూడాలి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ రాజన్న సిరిసిల్ల, జూన్ 30 (నమస్తే తెలంగాణ): అధికార దాహంతో ప్రజా