B Vinod Kumar | తెలంగాణ ప్రజలు రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఇన్నేండ్లలో వారు చేసింది శూన్యమని, అభివృద్ధి, విద్యకు సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టునూ సాధించలేకపోయారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరీంనగర్ మెడికల్ కాలేజీ నిర్వహణకు లైన్ క్లియరైంది. తరగతుల నిర్వహణకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గతంలోనే 100 సీట్లు మంజూరు చేసి, తాత�
B Vinod Kumar | అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని కొన్ని కుటిల శక్తులు ఆగం చేయాలని చూస్తున్నాయని, బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులుగా మారి మన సంక్షేమ పథకాలను ఆయుధాలుగా చేసుకుని ప్రతిపక్షాలపై యుద్ధం చేయాలని
ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర పభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యులు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. హ
రాష్ర్టానికి నిధుల విషయంలో అబద్ధాలు వల్లెవేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాం డ్ చేశారు. చ
మహనీయులను గౌరవించుకునే సంస్కృతి తెలంగాణ ప్రభుత్వానిదని, గాంధీ చూపిన శాంతియుత మార్గంలో తెలంగాణను సాధించుకున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయింది. జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ మేళాలో ట్రాన్స్జెండ
బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో చర్చలు పెట్టాలని, ప్రతి కార్యకర్త గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి పనులు, పథకాలను వివరించాలని, ప్రతిపక్షాల నాయకుల అసత్య ప్రచారాన్ని సరైన సమాధానాలతో తిప్పికొట్�
సీతారాముల కల్యాణం జిల్లా వ్యాప్తంగా గురువారం కమనీయంగా జరిగింది. ముఖ్యంగా అపర భద్రాదిగా పేరుగాంచిన ఇల్లందకుంట దేవాలయంలో అంగరంగ వైభవంగా సాగింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్క�
రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో గిరిజన విద్యార్థుల సౌకర్యార్థం కొత్తగా 14 హాస్టళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.140 కోట్ల నిధులను విడుదల చేయడం పట్ల తెలంగాణ గిరిజన మేధావుల ఫోరం హర్షం వ్యక్తంచేసింది. ఇలాంటి చారిత
ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవాలని, నీరే భవిష్యత్తుకు జీవనాధారమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం,
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 18, 19 తేదీల్లో అకాల వర్షాలు విరుచుకుపడ్డాయి. ఈదురు గాలులతో భారీగా వడగండ్లు పడడంతో పెద్ద మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. సాధారణంగా మే నెలలో అకాల వర్షాలు వస్తాయి. కానీ, ఈ సారి వాతావ�
క్రీడాకారులను సమాజం ప్రోత్సహించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రణాళిక సంఘం వైస్చైర్మన్ బీ వినోద్కుమార్ అన్నారు. మంగళవారం సాట్స్ కార్యాలయాన్ని సందర్శించిన వినోద్కుమార్..
కరీంనగర్ డెయిరీకి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ (జైకా) నిధులు మంజూరు కావడం ఎంతో గొప్ప విషయమని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నారు.
సీఎం కేసీఆర్ కొమురవెల్లి మల్లన్న స్వరూపమని, గొల్ల, కుర్మలను ఆదుకునేందుకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలు పంపిణీ చేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు.