కొవిడ్ సమయంలో భారత్బయోటెక్ సందర్శనకు వచ్చిన ప్రధానికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి రావద్దంటూ ప్రధానమంత్రి కార్యాలయమే సమాచారం ఇచ్చిందని, మొదట ప్రధాని మోదీ దీనిపై సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రణాళ
B Vinod Kumar | ఓడిపోతామని ముందే తెలిసి కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రభుత్వంపై, బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. కారు గు�
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, పెద్దపల్లిలో మంత్రి కొప్పుల, ఆయాచ�
‘పాలమూరుకు వచ్చిన ప్రధాని మోదీ కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటిస్తారని తెలంగాణ ఉద్యమకారుడిగా ఎంతో ఆశపడ్డాను. కానీ ప్రధాని నిరాశ పరిచారు’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వి�
‘మనమంతా బీఆర్ఎస్ కుటుంబసభ్యులం.. సమన్వయంతో ముందుకెళ్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మనదే’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేశారు.
Boinapalli Vinod Kumar | ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు తీరును చూస్తే వచ్చే ఎన్నికల్లో మహిళా బిల్లు రిజర్వేషన్లు వర్తించవని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో�
లక్ష మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ విమర్శించారు. ఈ నెల 18 నుంచి ఈ సమావేశాలన
దివ్యాంగ పిల్లలకు ప్రత్యేక పద్ధతుల్లో విద్యాబోధన చేయడం చాలా గొప్ప విషయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఈ విషయంలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స�
టూరిజం హబ్గా కరీంనగర్ మారుతున్నదని, రానున్న రోజుల్లో ప్రపంచం మొత్తం జిల్లా వైపు చూడనున్నదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తీగల వంతెన సమీపంలో ‘వీకెండ్ మస్తీ’ కార్యక్రమాన్ని మేయర్ వై సునీల్ ర�
ఫ్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో పరిస్థితులకు అనుగుణంగా నూతన వంగడాల రూపకల్పన జరిగినదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్ అన్నారు. రంగారెడ్డి �