నిర్మల్ జిల్లాలో ఆయిల్ మిల్లు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సోన్ మండలం పాక్పట్లలో ఇందుకోసం 40 ఎకరాలు కేటాయించగా, త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చ�
Minister KTR | నగరంలోని జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే ఇండ్ల మరమ్మతులకు రూ.100కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. హెచ్ఎండీఏ నుంచి కేటాయించిన ఈ నిధులతో మరమ్మతులు �
హైదరాబాద్ నగరం నలుమూలలా విస్తరిస్తున్నదని, రియ ల్ ఎస్టేట్లో పెట్టుబడులు కూడా అన్ని వైపులకూ విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. రియల్ ఎస్టేట్ అంటే అమ్మకాలు, కొనుగ�
ఏండ్లుగా ఇంటి నిర్మాణ అనుమతులు రాక ఇబ్బంది పడుతున్న ఉప్పల్ నియోజకవర్గంలోని పలు కాలనీవాసుల చిరకాల కోరిక నెరవేరింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమస్యకు మోక్షం లభించింది. నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీ�
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు చికిత్స, సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. వివిధ కారణాలతో దివ్యాంగులైన చిన్నారుల బంగారు భవిష్యత్కు వీటి ద్వారా భరోసానిస్తున్నది. వై
ఖానాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అండగా ఉంటానని పార్టీ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల ఆదరణ మర్చిపోలేనిదని పేర్కొన్నారు. ఉట్నూర్ మ
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని, కనీసం లక్షన్నర మంది రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.
కర్ణాటకలో పుట్టి తెలంగాణ గడ్డపై ఎదిగిన కాళోజీ నారాయణరావు తెలంగాణ నేలను అత్యంత అభిమానించారని సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. పొరుగువాడు తెలంగాణకు ద్రోహం చేస్తే పొలిమేర దాక తర
ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్తోనే తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని, కృష్ణా, గోదావరి నుంచి వందల కిలో మీటర్ల మేర నీటిని తీసుకొచ్చి.. హైదరాబాద్ ప్రజల దాహర్తిని తీరుస్తున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీఆ�