Minister KTR | డబుల్ ఇంజిన్ రాష్ట్రాలుగా చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలు, దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, వారి మిత్ర పక్షాల పాలిత రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతతో అస్తవ్యవస్త ప
చేనేత కార్మిక కుటుంబాలను ఇప్పటికే పలు పథకాలు, ప్రోత్సాహకాలు, సబ్సిడీలతో ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో పథకాన్ని ప్రారంభించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు అత్యంత వేగంగా కార్యరూపం దాల్చుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.
Minister KTR | ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు అత్యంత వేగంగా కార్యరూపం దాలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేట, �
మొదటినుంచీ చేనేతకు చేయూతనిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. కార్మికుల కోసం మరో చరిత్రాత్మక నిర్ణయం అమల్లోకి తెచ్చింది. సబ్సిడీలు, రాయితీలు కాకుండా ఇకపై ‘చేనేత మిత్ర’ పథకం కింద నేరుగా నగదును అందించనున్నది. జి
తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు విదేశీ కంపెనీలు క్యూకడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్ ఇక్కడ పెట్టుబడులు పెట్టగా.. తాజాగా మెటీరియల్ స్సెన్సెస్లో ప్రపంచ అగ్రగామిగా ఉన
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అడుగు జాడల్లో పయనించాం. నియోజకవర్గానికి
సంబంధించి, ప్రజల సాధక, బాధకాలను తెలుసుకొని మౌలిక వసతుల కల్పనకు దాదాపు ఆరువేల కోట్లతో
Telangana | రాష్ట్రంలో రూ. 934 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కార్నింగ్ కంపెనీ వెల్లడించింది. రాష్ట్రంలో గొరిల్లా గ్లాస్ తయారీ పరిశ్రమ పెట్టాలని కార్నింగ్ కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు కార్నింగ్ కంప�
అమ్మలోని మొదటి అక్షరం ‘అ’, నాన్నలోని చివరి అక్షరం ‘న్న’ కలిపితే ‘అన్న’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావుతో ఉన్న ఫొటోను రాఖీ పండుగ సందర్భంగా గురువార�
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. సకల సౌకర్యాలతో వాటిని నిర్మించి.. దశలవారీగా పేదలకు పంపిణీ చేస్తున్నది. ఇందులోభాగంగానే శనివారం గ్రేటర్