అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ కోకా-కోలా..తెలంగాణలో మరో ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు, కంపెనీ ప్ర
Pilot Rohit Reddy | “తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చేయూతనందిస్తున్నారు.. గడిచిన తొమ్మిదేండ్లలో రూ.వేల కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించడంతో ప్రగతి పరుగులు పెడుతున్నది.. ప్రతిన�
అభివృద్ధి, సంక్షేమమే తమ ఎజెండా అని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ 60వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ వరంగ�
Telangana | రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం రాష్ర్టానికి రెండు పెట్టుబడులు వచ్చి చేరాయి. ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మార్స్ గ్రూప్�
Hyderabad | వైపు చూస్తున్నది. గ్లోబల్ కంపెనీలు నగరానికి తరలివస్తుండగా, వచ్చిన సంస్థలు విస్తరణ దిశగా అడుగులేస్తున్నాయి. గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్చేంజ్ , మెట్లైఫ్ భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించాయి. గ్ల�
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కారు, దవాఖానలను కార్పొరేట్కు దీటుగా బలోపేతం చేస్తున్నది. బిల్లుల మీద బిల్లులు వేసి జలగల్లా రక్తం తాగుతున్న ప్రైవేటును తట్టుకోలేని పేదలకు ఉచితంగా ఖరీద�
తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, ఎలాంటి గ్రూపులూ లేవని, అందరది ఒక్కటే బీఆర్ఎస్ గ్రూపని ములవాడ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు స్పష్టం చేశారు. వేములవాడ రాజన్నకు సేవ చేసే భాగ్యం తన�
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్బెడ్ రూం ఇండ్లు (Double bedroom houses) ఉచితంగా నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. పేదలు సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆ�
అంతర్జాతీయ బ్యాంకింగ్, ఫైనాన్స్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు బుధవారం న్యూయార్క్�
మరోసారి గెలుస్తా.. గులాబీ జెండా ఎగురవేస్తానని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీ�
MP Arvind | మరోసారి నోరు జారిన బీజేపీ ఎంపీ అర్వింద్నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోమారు నోరు జారారు. నిత్యం వివాదాల్లో ఉండే ఆయన.. తాజాగా బుడబుక్కుల కులాన్ని తక్కువ చేసి అవమానించారు. వారి వేషధారణన
నాటి సమైక్య పాలనలో ఎమ్మెల్యే అంటే.. పదవిని చూసి మురిసిపోవడం, ప్రజలను పట్టించుకోకపోవడం, నియోజకవర్గాలకు దూరంగా ఉండడం, మళ్లీ ఎన్నికల సమయంలోనే కనిపించడం వంటివి చూశాం. కానీ, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ మంత్రులు,
జోరున వాన.. మోకాళ్ల లోతు నీళ్లు.. ఇంటి ముందు జీవిడ్సిన మనిషి. వచ్చేవారు వస్తూనే ఉన్నారు.. చూసెళ్లేవారు వెళ్తూనే ఉన్నారు. ఎంత ఏడ్చినా పోయిన మనిషి రాడు.. ఎంతసేపు ఆగినా దహన సంస్కారాలు చెయ్యక ఆపేవి కాదు. ఇంటి పెద్�