దేశంలో ఇంటింటికీ నల్లా నీళ్లిచ్చిన మొదటి రాష్ట్రం, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నది, వరి ఉత్పత్తిలో నంబర్ వన్, అత్యధిక తలసరి ఆదాయం ఉన్న స్టేట్, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస�
ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి, ఇతర పథకాల ఫలితంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) పంచాయతీ అద్భుతమైన ప్రగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
Minister KTR | తెలంగాణతో బీఆర్ఎస్ది పేగుబంధం, దీన్ని ఎవరూ తెంచలేరు, తుంచలేరు. అధికారం కోసం తుచ్చ రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం. అందర్నీ ఒప్పించి, మ�
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సభలో పలు కవితలతో కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. తెలంగాణ దళిత కవి దున్న ఇద్దాసు రచించిన కవితను చదివి �
బీఆర్ఎస్ పార్టీ తన మానవీయతను మరోసారి చాటుకున్నది. ఇటీవల రాజస్థాన్లోని జైపూర్ సమీపంలో రైల్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించిన విషయం తెలిసిందే.
తెలంగాణ సిద్ధించిన తర్వాత మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. జిల్లాను ఏర్పాటు తర్వాత విరివిగా నిధులు మంజూరు చేస్తూ సకల హంగులు సమకూరుస్తున్నారు. అగ్రికల్చర్, ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్,
మండలంలోని కనుముకుల గ్రామంలో మూతపడిన చేనేత పారును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 2008లో కేంద్ర ప్రభుత్వం సీం ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పారుల పథకం కింద దేశవ్యాప్తంగా 26 టెక్స్టైల్ పారులను ఏ
ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.450 కోట్ల వ్యయంతో ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు చేపట్టిన స్టీల్ బ్రిడ్జిని త్వరలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు.
Minister KTR : గ్రేటర్ వరంగల్కు మరో 250 కోట్ల ప్రత్యేక నిధులు ఇస్తామని, ఈ 250 కోట్ల నిధులతో నగర ప్రజలకు తక్షణ ఉపశమనం లభించే అత్యంత కీలకమైన మౌలిక వసతులను కల్పిస్తామని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు(Minister KTR) అన్నారు. గ�
KTR | హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ వదిలిన బాణాలు.. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ బ్రహ్మాస్త్రం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బెటర్ డెవలప్మెంట్ జరిగినట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మ�
KTR | హైదరాబాద్ : శాసనసభలో కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కంటెంట్ లేని కాంగ్�