KTR | హైదరాబాద్ : మతం పేరిట మంటలు పెట్టి.. గురుగ్రామ్ లాంటి గొప్ప ఐటీ సెంటర్ను నాశనం చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణలో మతాల పంచాయత�
KTR | హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్లో వరదలు వస్తే వరద సాయం చేయడు.. బురద రాజకీయం మాత్రం పక్కా చేస్తడు అని కిషన
KTR | హైదరాబాద్ : శాసనసభలో ప్రతిపక్షాల తీరుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభ 30 రోజులు నిర్వహించాలని డైలాగులు కొడుతారు.. కానీ సభలో 30 నిమిషాలు కూర్చునే ఓ
Minister KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ ఎగుమతులపై సభ్యులు అడిగిన ప
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం వరంగల్. చారిత్రక ఓరుగల్లు శరవేగంగా విస్తరిస్తున్నది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నగరం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గత ఎన్నికల వాగ్దానం మేరకు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని 45 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం పట్�
KTR | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ�
రూ.19 వేల కోట్ల రుణాలను మాఫీ (Rythu Runa Mafi) చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రకటించిండటంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంబురాలు జరుపుకొంటున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటా�
Minister KTR | బీఆర్ఎస్ (BRS ) అంటే భారత ‘రైతు’ సమితి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. జై కిసాన్ అనేది తమకు కేవలం ఓ నినాదం కాదని, తమ ప్రభుత్వ విధానం అని తేలిపోయిందని చెప్పారు.
అత్యంత వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి రాబోయే వందేండ్ల పాటు ఏ ఇబ్బందీ లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మౌలిక వసతులను విస్తరిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.
నిపుణులకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారిందని, రాష్ట్రం నుంచేగాక ఇతర రాష్ర్టాల నుంచీ ఎంతోమంది ఇక్కడకు వచ్చి స్థిరపడుతున్నారని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు.
రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెం టనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ బుధవా రం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబురాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రైత�
Minister KTR | తెలంగాణలో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మూడోసారి గెలిచి దక్షిణ భారత దేశంలో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆధ�