KTR | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పక్క రాష్ట్రంలోని చంద్రబాబు, జగన్కు అ�
KTR | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం కింద ప్రజలందరికీ మంచినీళ్లు తాగిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతిపక్షాలకు మూడు చెరువు�
KTR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనల
Minister KTR | గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఐటీ రంగం సృష్టించిన ఉద్యోగాల్లో 44% వాటాతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బెల్లంపల్లిలోని ఐటీ కంపెనీల గురించి ప్రస్తావించి అభినందించారు. ‘’మా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టాల పంపిణీకి పిలిస్తే పోయిన. అన్న
ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై శాసనసభలో గళమెత్తారు. జీరో అవర్లో పలు ప్రశ్నలను లేవనెత్తారు. కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్
Minister KTR | ఒకరు మూడు గంటలు విద్యుత్తు చాలంటారని, మరొకరు ధరణిని రద్దు చేస్తామంటారని, మరోవైపు వరద సహాయక చర్యలపై ఇష్టారీతిన దుష్పచారం చేస్తున్నారని, రైతుల పట్ల కాంగ్రెస్ విధానమేంటో చెప్పాలని మంత్రి కేటీఆర్ డ�
Minister KTR | జీరో అవర్లో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో 250 మంది హోంగార్డులు ఎలాంటి ఆర్డర్స్ లేకుండా పనిచేశారని, వారి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేవెళ్లకు 100 పడకల దవాఖానను మంజూరు చేశారని ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం తెలిపారు. చేవెళ్లలోని ప్రభుత్వ దవాఖానను వంద పడకలకు అప్గ్రేడ్ చేయడంతోపాటు వైద్య పరికరాల కోసం రూ.17.50కోట్ల ని
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను అసెంబ్లీలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి కలిశారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ని కలిసిన ఆమె వరంగల్లో ముంపు ప్రాంత
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయని.. అయితే సిబ్బంది కృషి వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం భారీగా తగ్గిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth Reddy) అన్నారు.
KTR | హైదరాబాద్ : శాసనసభలో చేపట్టిన జీరో అవర్ అధికార, ప్రతిపక్షాల మధ్య సరదా పంచులతో సాగిపోయింది. మీ పార్టీలో పది మంది ఉండొచ్చు.. కానీ బయట రాష్ట్రానికి ఒక్క ముఖ్యమంత్రే ఉంటారు.. మీకు వేరే ముఖ�
KTR | వరద నష్టంపై సరైన ఆధారాలు లేకుండా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలపై శాసనసభలో స్వ�