Minister KTR | ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. జీవో 118 కింద రెగ్యులరైజ్ చేసిన పట్టాలను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాల రెగ్యులరైజేషన్లో ఎమ్మెల్యే ద�
సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒకేసారి రెండు తీపి కబుర్లు చెప్పడంతో మంగళవారం మహానగరంలో సంబురాలు మిన్నంటాయి. ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని విలీనం చేస్తుండడంతో ఆర్టీసీ ఉద్యో
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల సంబురాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటాలకు క�
రంగారెడ్డి జిల్లా ఇప్పటికే అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. పారిశ్రామికంగా పరుగులు పెడుతున్న జిల్లా మరింత ప్రగతిని సాధించేలా రాష్ట్ర సర్కార్ మెట్రో రైలు విస్తరణకు నిర్ణయం తీసుకున్నది. ఇందుకు కేబినెట్ �
దేశంలోని అన్ని నగరాల్లో పార్కింగ్ సమస్య ఉన్నదని, అది ఒక సవాలుగా మారిందని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో మల్టిలెవల్ పార్కింగ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. మంగ�
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నందుకు నెక్లస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వేదికగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ గద్వా�
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికై ఆ సంస్థను ప్రభుత్వ పరం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
Minister KTR | హైదరాబాద్ : అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవల్లో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెల్త్ మినిస్టర్ హరీశ్రావుక
Minister KTR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేయాలని భారత రాష్ట్ర సమి�
Minister KTR | పార్కింగ్ సమస్యను పరిష్కరించడం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఒక సవాలుగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు పలు ఎంఎల్పీలను నిర్మిస్తున్నామని తె�
Hyderabad Metro | గ్రేటర్ ప్రజా రవాణా వ్యవస్థలో మరో అద్భుత నిర్మాణం ఆవిష్కృతం కానున్నది. సింగిల్ ఫిల్లర్పై మెట్రో రైలు, రోడ్డు రవాణా వాహనాలు రాకపోకలు సాగించనున్నాయి.
Telangana | సంక్షేమ పాలనలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తమది మానవీయ పాలన అని మరోసారి చాటుకున్నది. సబ్బండ వర్గాలపై తన ప్రేమను, బాధ్యతను చాటుకుంటూ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది.తెలంగాణ రాష�
వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వరద బాధితులకు ఉపశమనం కలుగనుంది.