KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక చర్యలపై కలెక్టర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహిం�
GHMC | సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని త్వరలోనే జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రక్షణశాఖ ఎట్టకేలకు సుముఖత వ్యక్తం చేసింది. విలీన ప్రక్రియ వేగవంతమైందని, జీహెచ్ఎంసీలో విలీనం చేయడం లాంఛనమేనని లోక్
ఏండ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న నాలాలతో నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా.. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. ఇండ్లలోకి వరద నీరు ముంచెత్తేది. ఇక భారీ వర్షాలు పడ్డాయంటే.. ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. వరద
తొమ్మిదేండ్ల కాలంలో దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ పరిష్కరించి కూకట్పల్లిని ఆదర్శవంత నియోజకవర్గంగా అభివృద్ధి చేసినట్లు ఎమ్మె ల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడ�
వరుస వర్షాలు ప్రారంభమైన రెండు మూడు రోజుల నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. అధికారులతో కలిసి నియోజకవర్గ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మూడు నాలుగు రోజుల నుంచ
ఉప్పల్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్లుగా పరిగణించాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావును వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కోరారు. ఏఎస్రావునగర్ డివి�
రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం మన కండ్ల ముందు కదలాడుతున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ మహా నగరంలోనూ భారీ ఎత్తున వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. సాధారణం కంటే ఏకంగా 65శాతం అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఒకవంత
Minister KTR | దేశంలో మొట్టమొదటి గ్రీన్ బిల్డింగ్, గ్రీన్హోమ్, గ్రీన్ ఎయిర్పోర్టు లాంటివి గర్వకారణమని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర సచివాలయం, జిల్లా కలెక్టరేట్లను గ్రీన్ బిల్డ�
నలభై ఏండ్లల్లో ఎన్నడూ లేని వర్షాలు ఈసారి పడ్డాయని, వరదలపై విపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. వరదలతో చాల కాలనీలు జలమయం అయ్యాయని చెప్పారు.
నగరాన్ని వాన వీడడం లేదు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నగరవాసులు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికార యంత్రాంగం కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నది. ప్రాణ నష్టం జరుగకుండా, ఎలాంటి విపత్కర పర�
వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ)తోనే ఈ ఏడాది నగరంలోని అనేక ప్రాంతాల్లో ముంపు సమస్య లేకుండా ఉన్నదని, భారీ వర్షాలు కురిసినప్పటికీ నాలాల అభివృద్ధితో అనేక కాలనీల ప్రజలు నిశ్చింతగా ఉన్న�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు రానీయమని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. వేములవాడలో భారీ వర్షంతో రహదారులు తెగిపోగా, మూలవాకు భారీగా వరద ప్రవాహం రావడంతో ఆయన పలు కాలనీల్లో �
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే రంగంలోకి దిగారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు లోతట్టు, ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్�