గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాజకీయాలను చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రం చట్టసభలకు ఉన్న అధిక
ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీస�
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన కుర్ర సత్యనారాయణను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశ విశేషాలను మంత్రి కేటీఆర్ విలేకరులకు వివరిం�
పటాన్చెరు వాసుల కల త్వరలో నెరవేరనున్నది. ఇచ్చిన హామీ మేరకు మియాపూర్ టు ఇస్నాపూర్ వరకు మెట్రోను పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పటాన్చెరు పర్యటన సందర్భంగా మెట్రోను పొడిగి
Telangana Cabinet | తెలంగాణలోని అనాథ పిల్లలకు ఇక తల్లీతండ్రి ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ అన్నారు. వారిని చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్గా గుర్తిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలను మంత్రి కేటీఆర్ మీడ
Minister KTR | గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ ప్రతిపాదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ కేబినెట్ నిర్ణయాలను వివరించారు. ఈ
Telangana Cabinet | భారీ వర్షాలతో సంభవించిన వరదల నేపథ్యంలో తక్షణ సహాయం కింద రూ.500కోట్లు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం దాదాపు
Telangana Cabinet | రూ.60వేలకోట్లతో హైదరాబాద్లో మెట్రోను విస్తరించనున్నట్లు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో కలిసి ఆయన కేబినెట్ నిర్ణయాలను
Telangana Cabinet | ప్రజారవాణాను పటిష్టం చేసేందుకు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. తెలంగాణ కేబినెట్ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు �
భారీ వరదలతో నష్టపోయిన బాధితులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ భరోసా ఇచ్చారు. వర్షాలకు దెబ్బతిన్న మోతె వంతెనతో పాటు వాగు ధాటికి కొట్టుకుప�
నీళ్లు..నిధులు...నియామకాలే మూలసూత్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని వర్గల్ మండలం ఇప్పుడిప్పుడే పారిశ్రామికంగా ఎదుగుతున్నది. గజ్వేల్ నియోజకర్గంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల తయారీకి మొదటి ఫేజ్లో బీజం ప
Minister KTR | రాష్ట్రంలో వర్షాలు తగ్గిముఖం పట్టినందున ప్రజలకు పునరావాస సహయక చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలని, భారీగా మెడికల్ క్యాంపులు పెట్టాలని, దీనిని సవాల్గా తీసుకోవాలని మున్సిపల్ అధికారు�
అబ్దుల్లాపూర్మెట్ మండలం బండరావిరాల సమీపంలోని సర్వే నంబర్ 268లో ఏర్పాటు చేసిన మైనింగ్జోన్లో భూములు కోల్పోయిన 209మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది.