రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పట్టణాల్లో పరిస్థితు
KCR అంటే.. కీప్ సిటీ రన్నింగ్.. : కేటీఆర్ కేసీఆర్ అంటే.. కీప్ సిటీ రన్నింగ్ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావు అన్నారు. నిరంతరం పని చేయడమే రాష్ట్ర ప్రభుత్వ మంత్రమని స్పష్టం చేశారు. హైదరాబ
విద్యతోపాటు విజ్ఞానాన్నీ బోధించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. విద్యాబోధనలో వినూత్న పద్ధతులు అవలంబించాలని, పాఠాలకు ఆహ్లాదాన్ని జోడించాలని చెప్పారు. గురు
Minister KTR | భారీ వర్షాల నేపథ్యంలో అలెర్ట్గా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి,
Miniter KTR | ప్రముఖ కవి, రచయిత రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన గంగాడి సుధీర్ రచించిన రెండవ పుస్తకం ‘కవనం’ కవితా సంపుటిని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. నేడు హైదరాబాద్ టిసాట్ ప్రాంగణంలో జరిగిన వేడుకలో ఓయూ, అంబే�
హైదరాబాద్లో (Hyderabad) వారం రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్ సాగర్కు భారీగా వరద వచ్చి చేరుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగ
Minister KTR | విద్యతోపాటు నైపుణ్యం పెంచేలా టీ-శాట్ కార్యక్రమాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. టీ-శాట్ (T-SAT) పరిధిని మరింత విస్తృతం చేయాలని సూచించారు.
హైదరాబాద్లో (Hyderabad) ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) మరికాసేపట్లో పరిశీలించన
Minister KTR | మొహాలీలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించి, ప్రసంగించడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది.
జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్ఎన్డీప�
మంత్రి కేటీఆర్ నేతృత్వంలో నాలాల సమగ్రాభివృద్ధిలో భాగంగా పనులు వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వచ్చే వానాకాలం నాటికి మూసారాంబాగ్ బ్రిడ్జి పనులు పూర్తి చేసి ముంపు సమస్యకు శాశ్వత ప
రాబోయే క్యాబినెట్ సమావేశంలో మెట్రో రైలు మార్గం పొడిగింపు అంశాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుంటామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.
వ్యవసాయానికి మూడు గంటలే కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లెల్లోకి వస్తే తరిమికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులు, రైతులకు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపునిచ్చారు. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి
Students, Minister KTR, MLA Camp Office, BRS, Minister Kalvakuntla Taraka Rama Rao, Minister KTRs Birthday Was Celebrated In Every City Of The Telangana