రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణలో రెండో అతిపెద్దదైన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని దురాజ్పల్లి (పెద్దగట్టు) లింగమంతులస్వామి జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది.
కార్మికుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
ప్రమాదవశాత్తు మంచానికే పరిమితమై ఆర్థిక కష్టాలతో వైద్యం చేయించుకోలేకపోతున్న బాధితుడికి మంత్రి జగదీశ్రెడ్డి భరోసా కల్పించారు. ఆత్మకూర్.ఎస్ మండలం పాత సూర్యాపేటకు చెందిన జానకీరాములు వార్డు సభ్యుడు, భ�
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పట్టణ పరిధిలోని కుసుమవారిగూడెం గ్రామానికి చెందిన దివ్యాంగ రైతు పౌల్ట్రీఫామ్ రంగంలో రాణిస్తున్న బత్తిని శంకర్ను రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శ
సమైక్య రాష్ట్రంలో పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తులు అసౌకర్యాల నడుమ నానా అవస్థలు పడి అష్టకష్టాలతో లింగన్న దర్శనం చేసుకొని వెళ్లేవారు. నాటి ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో జాతరల�