ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో ఇంకా పెండింగ్లో ఉన్న సమస్యలతోపాటు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష కోసం గురువారం జిల్లాకు ర
దేశ కీర్తి ప్రతిష్టలు పెంచేలా ప్రభుత్వ రంగంలోనే నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రాష్ర్టానికి తలమానికంగా శరవేగంగా నిర్మాణం జరుగుతున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సందర్శించారు. భవిష్యత్ రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యే�
మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. శుక్రవారం మునుగోడుకు చెందిన 100 మంది బీజేపీ కార్యకర్తలు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
Joinings|ఆర్ఎస్లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నారు.
టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లోకి వలసల జోరు కొనసాగుతున్నది. మునుగోడు నియోజకవర్గవ్యాప్తం గా శనివారం వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో గులాబీ గూటికిచేరారు.
Minister Jagdish Reddy|తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన విధంగానే మునుగోడు ఎన్నికల్లోనూ ఎన్ఆర్ఐలు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడం అభినందనీయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
మునుగోడులో ఉప ఎన్నిక సమీపిస్తున్నకొద్దీ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. బీజేపీ మాయమాటలు నమ్మి ఆ పార్టీలో చేరిన కొందరు వారంలోనే మోసపోయామని తెలుసుకొని తిరిగి గులాబీ గూటికి చేరుత
Minister Jagdish Reddy | కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థానికే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చిందని విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టుల ఒప్పందం మేరకే ఆయన తన పదవికి రాజీనామా