అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎవరో రాజీనామా చేస్తే రాలేదని, ఈ పథకాలన్నీ నిరంతరాయంగా కొనసాగుతాయని పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లు-2022ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మంగళవారం శాసనసభలో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా..సభ ఏకగ్రీవంగా ఆమోదిస్త�
నల్లగొండ : దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ.. కేంద్రంలోని బీజేపీ పార్టీ దేశ ద్రోహానికి పాల్పడుతున్నది. అలాంటి పార్టీలో చేరి రాజగోపాల్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోయడాని విద్యుత్ శాఖ మంత్రి జ
సూర్యాపేట : ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన సముదాయంలో సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన 3
నల్లగొండ : మునుగోడు నియోజకవర్గంలో మరోసారి బీజేపీకి చుక్కెదురైంది. టీఆర్ఎస్ను కాదని బీజేపీలో చేరిన నల్లగొండ జిల్లా చండూరు మండలం దోనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్ తిరిగి సొంత గూటికి చేరారు. ఇప్పటిక�
తెలంగాణను కారు చీకట్లలోకి నెట్టే కుట్ర వెలుగుల తెలంగాణ చూసి ఓర్వలేని తనం ఉచిత విద్యుత్తుకు అడ్డుపుల్ల వేసే యత్నం మీటర్లు పెట్టనంటే ఇలా కక్ష సాధిస్తారా? కేంద్రం హుకుంపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ హైదరా�
శాసన సభాపతి పోచారం పలుచోట్ల పింఛన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రులు నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, ఆగస్టు 28 : ఆసరా పింఛన్ల పంపిణీలో దేశంలో తెలంగాణే అగ్రగామిగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరె�
మంత్రి జగదీశ్రెడ్డితో ప్రతినిధుల భేటీ మునుగోడులో అండగా ఉంటామని హామీ మునుగోడు, ఆగస్టు 28 : మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్రావు ప్రకటిం
నల్లగొండ : అభివృద్ధిలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిది అందే వేసిన చెయ్యని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపన్న హస్తం అందుకుంటే అభివృద్ధి మీ చెంతకు చేరుతుందని ఆయన పేర్కొన�
సూర్యాపేట : సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటే బీజేపీ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలో నూతన ఆసరా ఫింఛన్ల పంపిణీ కా�
నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానిక
విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి గులాబీ పార్టీలో చేరిన బీజేపీ ఎంపీటీసీ చండూర్, ఆగస్టు 22: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర�
గులాబీ గూటికి ‘స్థానిక’ ప్రజాప్రతినిధుల వరుస విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ)/మర్రిగూడ: మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి వలస�
టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల శ్రేణులు కారెక్కుతున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు నాంపల్లి/సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 19: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో గులాబీ గూటికి వలసల జోరు కొనసాగుతున్నది. సంక్