నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి మరో షాక్ తగిలింది. మర్రిగూడ మండల బీజేపీ అధ్యక్షుడు చెర్కు శ్రీరాంగౌడ్, ప్రధాన కార్యదర్శి, సరంపేట ఉప సర్పంచ్ జెల్లాకుల సైదులుయాదవ్, సరంపేట గ్రామ పంచాయ�
మునుగోడు టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. అంతా ఒకచోట చేరి ఆత్మీయ పలుకరింపులు, యోగక్షేమాలు తెలుసుకోవడంతో సభా ప్రాంగణం ఆద్యంతం సందడిగా కనిపించింది.
Minister Jagdish Reddy | సీఎం కేసీఆర్పై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విషం చిమ్ముతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Minister Jagdish Reddy | ప్రైవేట్ వ్యక్తుల చేతికి విద్యుత్ సంస్థలను అప్పజెప్పడమంటే ప్రజలకు ద్రోహం చేయడమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Minister Jagdish Reddy | : ప్రాధాని మోదీ, అమిత్ షాల దుష్ట ద్వయం తోటే మునుగోడుకు ఉప ఎన్నికలు వచ్చి పడ్డాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
Minister Jagdish Reddy | ఎన్నికల్లో చెప్పిన మ్యానిఫెస్టో మొత్తాన్ని అమలు చేసి.. ఇవ్వని హామీలను కూడా అమలు చేసి ప్రజల మనసును గెలుచుకున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
Minister Jagdish Reddy |కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరిని జోడించలేని రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టడం విడ్డూరంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
Minister Jagdish Reddy | పెన్ పహాడ్ మండల కేంద్రంలో రూ. 4 కోట్ల 50లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కస్తూర్బాగాంధీ పాఠశాల భవనాన్ని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ రావుల శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.
Minister Jagdish Reddy | దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వం వైపే చూస్తున్నారని, ఇలాంటి నాయకుడే తమ కావాలని ఆకాంక్షిస్తున్నారని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.
Minister Jagdish Reddy | రాష్ట్ర నూతన సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలన్న నిర్ణయం.. ఆ మహనీయుడికి సీఎం కేసీఆర్ ఇచ్చే అరుదైన గౌరవం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అభివర్ణించ