మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో భారీగా చేరిక మునుగోడులో మరింత బలంగా టీఆర్ఎస్ మర్రిగూడ, ఆగస్టు 17: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో �
నల్లగొండ : దళిత బంధు పథకం ఓ సామాజిక విప్లవంగా భావించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో 96 మంది లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ�
సూర్యాపేట : గులాబీ జెండాయే అందరికి అండ అని, సీఎం కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మండలం అస్లా తం
సూర్యాపేట : విద్యుత్ సంస్కరణల పై కేంద్రం వెనకడుగు అంటూ వస్తున్న కథనాలు ముమ్మాటికి మోసపురితమైనవని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించి
నల్లగొండ : దళిత బంధు పథకం దళితుల ఆత్మగౌరవం ఇనుమడింప చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఈ పథకాన్ని రూపొందించారని ఆయన చెప్పారు. సోమవ
సూర్యాపేట : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అన్నివిధాలా అండగా ఉంటుందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా పని చేస్తూ ప్రమాదవశాత్తు మృత్యు�
సూర్యాపేట : తెలంగాణకు వచ్చిన మోదీ రాష్ట్రానికి ఉపయోగపడే ఏ అంశం చెప్పలేదు . కేవలం తెలంగాణపై ఉన్న ఈర్ష్యా ద్వేషాలను వెళ్లగక్కారే తప్పా రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క మాట మాట్లాడలేదని మంత్రి జగదీష్ రెడ్డి విమ
నల్లగొండ : బీజేపీలో మార్పు రాకపోతే ప్రజలే బీజేపీని మారుస్తుస్తారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఐదేండ్లకొకసారి వచ్చే ఎన్నికలే ప్రజల ఆకాంక్షకు అద్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీకి బయలుదేరుతున్నారంటేనే అక్కడి ప్రభుత్వ పెద్దలకు వణుకు పుడుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ను చూసి భయపడుతున్నందునే జాతీయ కా�
నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రత్యేకంగా దృష్టి సారించారని, పనులను పారదర్శకంగా, నాణ్యతగా చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల �
సూర్యాపేట : అమిత్ షాది అంతా అబద్ధాల షో. ఆయన మాట్లాడే ప్రతి అక్షరం అబద్ధమేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం సూర్యాపేటలో మీడియాతో ఆయన మాట్లాడారు. తుక్కుగూడ సభలో అమిత్ �
మంత్రి జగదీష్ రెడ్డి | సీఎం కేసీఆర్ మీడియా సమావేశంపై చిల్లరగాళ్లు కాదు స్పందించాల్సింది ప్రధాని మోదీనో.. కేంద్ర మంత్రులో స్పందించాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బీజేపీ నేతలపై ఫైర్ అయ్య