ప్రజలకు విద్యుత్తు సౌకర్యాన్ని దూరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రచేస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని శనివారం సూర్యాపేట సమీపం�
స్వరాష్ట్రంలో సూర్యాపేట పట్టణం సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నది. జిల్లా కేంద్రం కావడంతో అన్ని హంగులు అద్దుకుంటున్నది. మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో పెద్దఎత్తున నిధులు సమకూరుతుండడంతో అన్ని అభివృద్ధి పన�
కిడ్నీ బాధితులకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. స్థానికంగా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తున్నది. హైదరాబాద్ తదితర నగరాలకు వెళ్లి చికిత్స చేసుకునే బాధ ను
రూఫ్టాప్ ద్వారా సౌర విద్యుత్తు ఉత్పత్తికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నట్టు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, మహేశ్రెడ్డి అడిగిన ప్�
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగంపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
దశాబ్దాల క్రితం ఘన చరిత్ర ఉన్న సూర్యాపేట ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సూర్యాపేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేస్తున్న గుం�
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, సీఎం కేసీఆర్తోనే దేశ రాజకీయాల్లో వెలుగులు నిండుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభతో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.