Minister Jagadish Reddy | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు బీమిరెడ్డి నర్సింహ రెడ్డి స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో తెలంగాణలో ఆకలి కేకలు మటుమాయమయ్యాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మం�
వాస్తవాలను రాస్తూ సమాజానికి చూపించడమే నిజమైన జర్నలిజమని, ప్రతి విలేకరి జర్నలిజాన్ని సామాజిక బాధ్యతగా భావించి సమాజాభివృద్ధిలో తమవంతు పాత్ర పోషిస్తూ ప్రజలకు వారధిలా పనిచేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మం�
విద్యుత్తు ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపనున్నది. విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అందుబాటులో లేకపోవడంతో చర్చలను వారంపాటు వాయిదావేశారు.
Suryapet | సూర్యాపేట పట్టణం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ప్రజలకు అన్ని వనరులు సమకూరుస్తూనే ఆహ్లాదం పంచేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. పట్టణంలో సద్దుల చెరువు చుట్టూ ఇప్పటికే రూ.21 కోట్లతో మినీ ట్యాంక్బండ్�
Minister Jagadish Reddy | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచే విధంగా అడ్డగోలుగా వంట గ్యాస్ ధరలను పెంచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు.
కార్పొరేట్ల సర్కార్గా పిలువబడుతున్న కేంద్రంలోని మోదీ సర్కార్ మరోసారి సామాన్యులపై విరుచుకుపడింది. బీదసాద తేడా లేకుండా వినియోగించే వంట గ్యాస్ ధరను అమాంతం పెంచేసింది.
మునుగోడు నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా నీటి పారుదల శాఖ పనులను ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేయాలని స్పష్టం
విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈజేఏసీ) ప్రతినిధులు బుధవారం హైదరాబాద్లోని మంత్రి చాంబర్లో భేటీ అయ్యారు.
సూర్యాపేట పట్టణాభివృద్ధిలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగస్వాములై పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
‘బీజేపీ ప్రభుత్వ పాలనలో వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దానికి కారణం అదానీ, అంబానీలే. మనం చేసే పని కూడా వాళ్లే చేస్తున్నారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను ఢిల్లీ కోర్టు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆయనను మార్చి 4 వరకు కస్టడీకి ఇచ్చేందుకు సీబీఐ కోర్టు సోమవారం అనుమతించింది.
power privatization | విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రం రూట్ మ్యాప్ సిద్ధం చేసిందని మంత్రి జగదీశ్రెడ్డి ప్రధాని మోదీ( Prime Minister Modi) సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.