రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు శాశ్వత నిరుద్యోగులుగా మారటం ఖాయమని నల్లగొండ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ఆ పార్టీ మోకాళ్ల మీద నడిచినా అధికారంలో రావడం కల్ల అన్నారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో
దేశంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పరివర్తనను సాధించేందుకు భారత రాష్ట్ర సమితి () అప్రతిహతంగా పురోగమిస్తుందని పార్టీ ప్రతినిధుల సభ ప్రకటించింది. భారతీయ సమాజం వికాసం ఆశించిన స్థాయి లో జరగడంలేదని.. దేశంలో అ�
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారత రాష్ట్ర సమితి ప్రతినిధుల సభలు సంబురంగా సాగాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ ప్రకారం సాగిన సభలు ఎంతో ఆకట్టుకున్నాయి.
రాష్ట్రంలో ప్రగతి విప్లవం కొనసాగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని పాలన ప్రస్తుతం దేశానికి మార్గదర్శనంగా మారిందన్నారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం సాయంత్రం తన సొంత గ్రామం నాగారంలో ఓ కార్యక్రమానికి హాజరై ఊరంతా కలియ తిరిగారు. వాడవాడకు వెళ్లి అవ్వ, తాతలను ఆత్మీయంగా పలుకరించారు. తనకు చిన్న తనంలో బట�
ముస్లింల అతి పెద్ద పండుగైన ఈద్-ఉల్-ఫితర్ను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా జరుపుకొన్నారు. కొత్త బట్టలు ధరించి అత్తరు గుబాళింపుతో ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొన్నారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకొని
సీఎం కేసీఆర్ మాట ఇచ్చారంటే మడమ తిప్పని విధంగా నెరవేర్చి తీరుతారు. వాసాలమర్రితో ఇది మరోసారి నిరూపితమైంది. వాసాలమర్రిపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక శ్రద్ధ ఉంది. అందులో భాగంగానే ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న�
అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఆదేశాలు ప్రతి గింజా కొనుగోలు చేస్తామని ప్రకటన
ప్రభుత్వ పరంగా రైతన్నలను అన్ని రకాలుగా వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటే ప్రకృతి పరంగా అకాల వర్షాలు ఆందోళనకు గురి చ�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న సూర్యాపేట నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు.
యాదాద్రి జిల్లాకు త్వరలోనే మెడికల్ కాలేజ్ రాబోతున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. చౌటుప్పల్ పట్టణంలో వంద పడకల ఆసుపత్రికి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కల�
ప్రతిపక్ష పార్టీల నేతలు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారిని నమ్మొద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. మంచి చేసే ప్రభుత్వానికి అండగా ఉంటూ, రాబోయే ఎన్నికల్ల
గర్వించేలా.. జగమంతా కనిపించేలా.. చరిత్రలో నిలిచిపోయేలా.. ప్రపంచమే అబ్బురపడేలా.. మహోన్నత మూర్తికి సమున్నత నివాళికి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున ద�
మంత్రి జగదీశ్రెడ్డి ఇలాఖాలో ఆత్మీయ సమ్మేళనాల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. రొటీన్కు భిన్నంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ ద్వారా మంత్రి జగదీశ్రెడ్డి మార్క్ ప్రస్పుటించింది.