రాష్ట్రంలో బాధ్యత లేని ప్రతిపక్షాలు ఉండడం దౌర్బాగ్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు. మండలకేంద్రంలో రూ.8.5కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు సోమవ�
సూర్యాపేట జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 4వ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు గురువారం అట్టహాసంగా మొదలయ్యాయి. రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి జ్యోతి వెలిగించి పోటీలను అధికారి�
గత ప్రభుత్వాలు క్రీడలను తీవ్ర నిర్లక్ష్యం చేశాయని, సీఎం కేసీఆర్ విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం కల్పించి ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
Minister Jagdish Reddy | విధుల నుంచి ప్రభుత్వం తొలగించిన ఆర్టిజన్ల(Artisans)ను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Minister Jagdish Reddy) ప్రకటించారు.
గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నది. ఇప్పటికే మండల స్థాయిలో పూర్తికాగా సోమవారం నుంచి ఈ నెల 24 వరకు మూడు రోజులపాటు జిల్లా స్�
చదువుతోపాటు యువత అన్ని రంగాల్లో రాణించాలని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో తన సొంత ఖర్చులతో నియో�
సూర్యాపేట మరోమారు క్రీడాటోర్నీకి వేదిక కానుంది. ఈ నెల 25 నుంచి 27 వరకు సూర్యాపేట వేదికగా రాష్ట్ర స్థాయి యూత్ చాంపియన్షిప్ బాస్కెట్బాల్ పోటీలు జరుగనున్నాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్
సూర్యాపేటలోని జనావాసాల్లో ఆదివారం గుడ్డెలుగు ప్రత్యక్షమైంది. డీ మార్ట్ వెనుక వైపు కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంట్లో మూలన నక్కింది. దీన్ని చూసిన యజమాని వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమిచ్చాడు.
రైతులకు అండగా ఉంటానని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భరోసా ఇచ్చారు. రైతులు వ్యవసాయ రంగంలో రాణించి, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మండలంలోని గుండాయిపేటలో శుక్రవారం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భం�
సీజన్ అడ్వాన్స్తో రైతులు ప్రకృతి వైపరీత్యాలకు చెక్ పెట్టవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం యాసంగి ధాన్యం కొనుగోళ్ల పై కలెక్టర్ వెం�
సీఎం కేసీఆర్ దీర్ఘదృష్టితో నిర్మించిన బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ భవనం దేశంలోనే అద్భుత కట్టడమని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ నేతలు అభివర్ణించారు.
మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కార్మిక లోకం ఘనంగా జరుపుకోనుండగా సూర్యాపేటలో భవన నిర్మాణ, అనుబంధ సంఘాలకు మంత్రి జగదీశ్రెడ్డి కాసింత నీడను ఇవ్వబోతున్నారు. నిర్మాణ రంగంలో తాపీ పనివారు మొదలు ఇంజినీరింగ�
హైదరాబాద్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఆదివారం అంగరంగ వైభవంగా
ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు, అభిమానుల సమక్షం�