బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చి ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్న�
ఎం కేసీఆర్ అంటే నే ఢిల్లీ పెద్దలకు వణుకు మొదలైందని.. తన పర్యటనలో తెలంగాణపై మోదీ విద్వేషపు ప్రసంగం చేశారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.
ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఏపూరు జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారానికి ఎంపికైంది. మహిళా స్నేహ పూర్వక గ్రామం విభాగంలో అవార్డు రాగా ఈ నెల 24న ఢిల్లీలో పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి చేత�
Minister Jagadish Reddy | తండాలను పంచాయతీలుగా మార్చిన ఘతన సీఎం కేసీఆర్దేనని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం బడితండాలో గిరిజనులకు ప్రత్యేకమైన చాంపూలాల్ జాతరను ప్రారంభించా
గంగ జమునా తెహజీబ్ సంస్కృతికి కేరాఫ్ అయిన తెలంగాణలో సర్వమత పండుగలకు సమ ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫాను సిద్ధం చేసింది. పండుగ పూట నిరుపేదల ముస్లింల ఇండ్లలో సంతోషాలు నింపేందుకు గిఫ�
దేశ రాజకీయాలను మలుపుతిప్పే సత్తా గులాబీ జెండాకే ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ శ్రేణుల్లో �
Minister Jagdish Reddy | తెలంగాణలో రైతే రాజని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భోనగిరిలో రైతుసేవా కేంద్రం భవనానికి, గోడౌన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దండగ అనుకున్�
సబ్బండ వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న కేసీఆర్ సర్కారుకు ముచ్చటగా మూడోసారి అధికారం ఖాయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రామన్నపేటలో మంగళవారం నిర్వహించి�
జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 16 వరకు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రె�
Minister Jagadish Reddy |కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న దురాగతాలను ఎండగట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagdish Reddy) బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతానికి కృషి చేద్దామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. ఉద్యమ సమయంలోనే పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే స్వర�