Minister Jagadish Reddy | సీనియర్ నటుడు డాక్టర్ ప్రభాకర్రెడ్డి(Actor M.Prabhakar Reddy) సినీ పేద కార్మికులకు ఎంతగానో అండగా నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు.
గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో జీజేఆర్ కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ జెండా పట్టి తొమ్మిదేండ్లు అవుతు న్నా తనకు పార్టీలో సరైన గుర్తింపు లేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి త్వరలో మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నట్ట
బక్రీద్ పర్వదినాన్ని గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మిర్యాలగూడలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖ�
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ను గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఇదే రోజు తొలి ఏకాదశి కావడంతో ఆలయాల్లో హిందువులు వేడుకలకు సిద్ధమయ్యారు. ప్రార్థనలు, పూజలతో నేడు ఆధ్యాత్మిక సందడ
హరితహారంలో నాటే మొక్కలు పర్యావరణ పరిరక్షణతోపాటు ఆదాయ మార్గంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది నుంచి సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. సాగునీటి కాల్వల వెంట హరితహారం మొక్కలు నాటి గ్రామ పంచాయతీలకు
సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో జఠిలంగా మారిన పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కార ముహూర్తం ఖారారైంది. అర్హులైన పోడు రైతులందరికీ ఈ నెల 30 నుంచి పట్టాలు అందించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ సాగర సోయగాలను తలపిస్తున్నది. చెరువులో ఇటీవల బోటింగ్ ఏర్పాటు చేయగా.. పట్టణ ప్రజలు బోటు షికారు చేస్తూ చెరువు అందాలను ఆస్వాదిస్తున్నారు.
కట్టంగూర్లోని పెద్దవాగుపై వంతెన లేకపోవడంతో అంబేద్కర్నగర్, అంబటివాగు అవాస గ్రామాల ప్రజలతో పాటు వాహనదారులు కొన్నేండ్లుగా నానా అవస్థలు పడేవారు. అయితే హైస్కూల్, గ్రామపంచాయతీ సమీపంలో పెద్దవాగుపై రెండ�
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తయి పదో ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, అధికారుల�
స్వరాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాలకు ప్రాధాన్యం లభిస్తున్నది. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా సంక్షేమ ప�
70 ఏండ్ల పరాయి పాలనలో ధ్వంసమైన పర్యావరణానికి తెలంగాణ హరితహారం గొప్పవరమని, నేడు ఆ ఫలితాలు కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యా వ్యవస్థలో సీఎం కేసీఆర్ సమూల మార్పులు తీసుకొచ్చారు. విద్యతోనే సకలం సిద్ధిస్తాయని భావించి సర్కారు పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేశారు. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్�
సూర్యాపేట పట్టణంలో అద్భుతంగా నిర్మించిన మహాప్రస్థానంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం ప్రగతి కార్యక్రమానికి హైలెట్గా నిలిచింది. అబ్బురపరిచే నిర్మాణాలు, చుట్టూ గ్రీనరీ నడుమ అసలు మహాప్రస్థానంలోనే ఉన్న�