ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ రంగాల ప్రముఖులు
Minister Jagdish Reddy | రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదినం నేడు. 58 వసంతాలు పూర్తి చేసుకుని 59వ పడిలోకి అడుగిడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి జగదీశ్రెడ్డి సీఎం కేసీఆర్�
కరెంటు ఫైల్స్పై చర్చకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, మాజీ, తాజా బాస్ అని చెప్పుకొంటున్న చంద్రబాబు, వైఎస్ పాలనలో జరిగిన ఒప్పందాల ఫైల్స్పై బహిరంగ చర్చకు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రెడీనా? అ
Minister Jagdish Reddy | వయవ దానంతో పునర్జన్మ పొందినట్లే నని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తాను మరణిస్తూ మరొకరికి పునర్జన్మ ఇవ్వడం అంటే గొప్ప విషయమని ఆయన తెలిపారు. అలాంటి అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెంప
Current | వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ కాంగ్రెస్ జాతీయ విధానమే. రాష్ట్రంలో కరెంటు లేదని ఒక్క రైతు అయినా రోడ్డెక్కాడా? గత కాంగ్రెస్లో కరెంటు కోసం సబ్ స్టేషన్లు ధ్వంసం చేసి రోడ్లమీద రైతులు రాస్తారోకోలు చేశార
మూడు దశాబ్దాల క్రితం అరకొరగా టీవీలు ఉండగా సెల్ఫోన్లు అసలే లేవు. గ్రామాల్లో సాయంత్రం అయ్యిందంటే చాలు.. పాఠశాల నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు, వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చిన రైతులు, పనులు ముగించుకున్న గృహి�
Minister Jagdish Reddy | ప్రజా ఉద్యమాలకు సూర్యాపేట పెట్టింది పేరు అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఉద్యమం వెనుక వ్యాపార వర్గాలు కీలక పాత్ర వహించారని ఆయన ప్రశంశించారు. నాటి నైజాం పాలనకు వ్యతిరేకంగా ఈ గడ్డ మీ�
Minister Minister Jagdish Reddy | మాతృ భాష పరిరక్షణకు పాటు పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అమ్మ మీద ఉన్నంత ప్రేమ మాతృభాష మీద ఉండాలని ఆయన కోరారు. సృష్టిలో ప్రాణి జీవనానినికి అమ్మ ఎ�
Telangana | తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ నేత కృష్ణారెడ్డి మృతి పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు.
వరంగల్ సభలో మోదీ మాటల్లో అబద్ధాలు, తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడం తప్ప మరేదీ కానరాలేదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. మోదీ అబద్ధాలను తెలంగాణ ప్రజలు నమ్మరని, అందుకే తొమ్మిదేండ్లలో ఇక్
PM Modi | వరంగల్లో.. ప్రధాని మోదీ ప్రసంగంపై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. సూర్యాపేట లో మీడియా తో మాట్లాడిన మంత్రి.. ప్రధాని హోదాలో ఉన్న మోదీ.. స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. మ
కాంగ్రెస్, బీజేపీ అభివృద్ధి నిరోధక పార్టీలని, వాటివల్ల రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటకు చెందిన బీజేపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వల్దాస్ ఉపేం
Minister Jagdish Reddy | విద్యుత్ సంస్థలకు వినియోగదారులే యజమానులు అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సంస్థలో నూతనంగా ఉద్యోగంలో చేరేవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవలన్నారు. వినియోగదారుల పట్ల పాజిటి�
Minister Jagdish Reddy | సమష్టి కృషితో విద్యుత్ రంగంలో అద్భుత విజయాలు సాధించామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు .
నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలను మరింత చేరువ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన ఆరోగ్య ప్రదాతగా అందరి హృదయాల్లో చెరుగని ముద్ర వేసుకుంటున్నారని విద్యు త్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్ల