కొన్నేండ్లుగా టైలర్ వృత్తిని కొనసాగిస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయం కుటుంబ పోషణకే సరిపోతుండగా సొంతంగా మిషన్ కొనుగోలు చేసుకోలేని నిస్సాహాయ స్థితిలో ఉన్న వారికి అండగా నిలిచారు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్ర
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనతో సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ పేర్లు వెల్లడించిన వెంటనే ఎక్కడికక్కడే బీఆర్ఎస్ శ్రేణులు వీధుల్లోకి వచ్చారు. స్వీట్లు
కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు బీఆర్ఎస్లో చేరారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనాజీపురం కాంగ్రెస్ ఎంపీటీసీ గద్దల నాగరాజుతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు సోమవారం హైదరాబాద్లో విద్యుత్త
Minister Jagadish Reddy | ప్రస్తుత సమాజంలో చిన్నారులకు కావాల్సిన అసలైన విద్య క్రీడలతోనే లభిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచడమే లక్ష్యంగా సూర్యాపేట క్యాంపు �
దివంగత మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీకి సరిగ్గా అంత్యక్రియలు నిర్వహించని సంస్కారం లేని పార్టీకి రేవంత్ అధ్యక్షుడని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
Minister Jagadish Reddy : పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదే..దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తున్నదని. రేవంత్ రెడ్డి ప్రజలకు పిండాలు పెట్టిన టీడీపీ,కాంగ్రెస్లకు చెందిన వాడు కనుకే పి
ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసిన సందర్భంగా పలువురు ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని సూర్యాపేటలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ య�
Minister Jagdish Reddy | బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని, వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తుందని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలన�
Minister Jagdish Reddy | రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంలో కీలక భూమిక పోషించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి సూర్యాపేట ఆర్టీసీ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆచార్య జయశంకర్ సార్ ఒక దిక్సూచిగా నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం మొదలు
తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. అప్పుల కట్టడిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు.
కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి జిల్లా అంతటా అన్నదాతల ఇంట ఆనందం వెల్లివిరిసింది. గురువారం ఊరూరా రైతులు వేడుకలు నిర్వహించారు. పీఏసీఎస్ సెంటర్లు, �
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గత ఎన్నికల వాగ్దానం మేరకు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని 45 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం పట్�
Minister Jagdish Reddy | జిల్లాలోని నాగరంలో గోడ కూలి ముగ్గురు మృతి చెందిన ఘటన పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagdish Reddy) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.