నల్లగొండ జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం, ప్రగతి నివేదన సభకు హాజరైన రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరై ఘన స్వా�
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తతతో నల్లగొండ జిల్లా కేంద్రం రూపురేఖలు మారిపోతున్నాయి. సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక పర్యవేక్షణకు జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సంపూర్ణ సహ
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాకేంద్రాల పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి.
సూర్యాపేటకు నిధుల వరద పారుతున్నది. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 20న సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలప్రారంభోత్సవసందర్భంగా
మునుగోడు ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలైంది. చండూరు రెవెన్యూ
డివిజన్గా ఏర్పాటు కానున్నది. ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం ప్రభుత్వం
బుధవారం తుది నోటిఫికేషన్ను విడుదల చేసింద�
Minister Jagdish Reddy | తెలంగాణ గర్వించే గొప్ప మానవతావాది కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy )కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో, పద్మశాలీ సంఘం న
రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాన్ని తిరస్కరించిన గవర్నర్ తమిళిసై ఆ పదవికి అనర్హురాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.
సూర్యాపేటలో మంగళవారం నిర్వహించిన ఐటీ జాబ్మేళా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తల్లిదండ్రులతో కలిసి అభ్యర్థులు వేలాదిగా తరలి రావడంతో జాబ్మేళా ప్రాంగణమంతా కిటకిటలాడింది. పట్టణంలోని మన్నెం సదాశివరెడ్డి ఫ
పెద్దఅడిశర్లపల్లి మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన గుడిపల్లిని ప్రభుత్వం కొత్త మండలంగా ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
నల్లగొండ మున్సిపాలిటీకి మరో రూ.87 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి సంస్థ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నెల 23న జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ర�
గడిచిన 40 సంవత్సరాలుగా తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అరకొర వసతులతో డాక్టర్లు, సిబ్బంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. నియోజక వర్గ ప్రజల అవసరాలను గుర్తించిన ఎమ్మెల్యే గాదరి కి
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వచ్చే నెల రెండున సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. నల్లగొండలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటీ హబ్తోపాటు సూర్యాపేటలో ప�