Minister Jagdish Reddy | రైతుబంధును ఆపాలని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి పరాకాష్ట అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లా�
Minister Jagadish Reddy | సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకుడు ఇస్రార్ అహ్మద్ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy )సమక్షంలో బీఆర్�
చెడుపై మంచిని బతికించాలనే సంకల్పంతో నాడు పాండవులు జమ్మిచెట్టు వద్ద ఆయుధ పూజలు చేసి సాధించిన విజయానికి ప్రతీకగా విజయ దశమి వేడుకలను జరుపుకొంటున్నామని, అదే మాదిరిగా 14 ఏండ్లు ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ ర�
టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడైన డాక్టర్ చెరుకు సుధాకర్ తిరిగి తన సొంత పార్టీకి చేరుకున్నారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీశ్రావు, జగదీ
Minister Jagdish Reddy | సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్నాయి. వారం రోజులుగా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) �
Minister Jagdish Reddy | సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy)కి వివిధ వర్గాల నుంచి మద్దతు వెల్లువలా కొనసాగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వైపే మా పయనం అంటూ వృత్తి, కుల సంఘాలు ఒకొక్కరుగా �
Minister Jagdish Reddy | ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అసలు అధ్యక్షుడు ఖర్గేను మూలన పడేసిన గాంధీ కుటుంబం కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) ఎద్ద�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని మంగళవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బం
విద్యుత్తు సంస్థల కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వారి లైసెన్స్ గడువును మూడేండ్ల నుంచి ఐదేండ్లకు పెంచింది. దీనితోపాటు లైసెన్స్ రుసుమును భారీగా తగ్గించింది. ఈ మేరకు ఈ నెల 9న జీవ
సంపదను పెంచి, ప్రజలకు పంచాలన్నదే కేసీఆర్ నినాదం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) పేర్కొన్నారు. సూర్యాపేటలోని వెంకటేశ్వర టౌన్ షిప్లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅ
ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందరెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఐ మాజీ జిల్లా అధ్యక్షుడు చామల ఉదయ్చందర్రెడ్డి ప్రగతి భవన్లో మంత్రులు కే
జిల్లాల పునర్విభజన ద్వారా కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువైంది. ప్రభుత్వ కార్యాలయాలయాలతోపాటు అధికారులు దగ్గరయ్యారు. అధికారుల పర్యవేక్షణ పెరిగి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయ�
2014కు ముందు అచేతనంగా మారిన కుల సంఘాలు, వ్యాపార వృత్తులకు జీవం పోసింది సీఎం కేసీఆరే అని, ఆయన పాలనలో తెలంగాణలో స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
2014కు ముందు నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఒక్కటే వ్యవసాయ మార్కెట్ ఉండేది. రైతులు తమ పంటలను విక్రయించాలంటే తిరుమలగిరి లేదా సూర్యాపేట జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి.