పుట్టిన ఊరి మీద ప్రేమతో కార్పొరేట్ స్థాయిలో పాఠశాల భవనం, ఫర్నిచర్ ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు మండలంలోని ఇస్కిళ్ల గ్రామానికి చెందిన గుండా మధుసూదన్గుప్తా.
రాష్ట్రంలో రూ.50 వేల కోట్లతో విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేశామని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడించారు. తద్వారా 2014 అనంతరం విద్యుత్తు సరఫరాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రికార్డ్ సృష్టించిందని
ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకు రావడంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. 16వ శతాబ్దం నాటి చెన్నకేశవ స్వామి ఆలయంతోపాట�
Minister Jagdish Reddy | ప్రజలను మోసగించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి ఫైర్ అయ్యారు. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ హామీలపై మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
‘తెలంగాణలో కొంత మంది అపోహాలు సృష్టించి పాత గాయాలను రగిలించి ఇక్కడి సమాజాన్ని చీల్చాలని చూస్తున్నారు. కేవలం ఓట్ల కోసం మాట్లాడి దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరు.
విజ్ఞాలు తొలిగించి లోకమంతా సుభిక్షంగా ఉండాలని చూసే గణనాథుడి పూజలకు వేళయ్యింది. నేడు వినాయక చవితి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు.
Minister Jagdish Reddy | సూర్యాపేటను పచ్చదనంతో కూడిన ఆరోగ్యవంతమైన పట్టణంగా మారుస్తామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. మహిళల ఆరోగ్య భద్రతకే రుతు ప్రేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల మది నది అయింది. పాలవెల్లిలా పరవశించిపోయింది. అపర భగీరథుడు సీఎం కేసీఆర్ సంకల్పంతో కృష్ణమ్మ బిరాబిరా ఎగిరి దుంకగా.. ఆ జలధార కోసం దశాబ్దాలుగా ఎదురుచూసిన హృదయాలు ఉప్పొంగా�
Minister Jagdish Reddy | జిల్లాలోని నాగారం మండలం ఫణిగిరి, అనంతారం గ్రామాలలో వివిధ కారణాలతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల కుటుంబాలను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గురువారం పరామర్శించారు.
డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్లో అంతర్భాగంగా దేవరకొండ మండలంలో నిర్మించిన గొట్టిముక్కల రిజర్వాయర్లోకి వరద నీరు చేరుతున్నది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, మాడ్గుల, ఇ�
Minister Jagadish Reddy | సూర్యాపేట నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ట వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి దంపతులు హాజరయ్యారు. యంత్ర ప్రతిష్ట, దేవి విగ్రహ, శిఖరం, బలిపీఠ, పోతురాజు వ�
Minister Jagdish Reddy | నిరు పేదలకు వరం జీవో 58 అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటలోని సుందరయ్య నగర్లో ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు వ�
Minister Jagdish Reddy | భారతీయ తాత్విక దృక్పథాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన గురు పూజ