పేదల అభ్యున్నతి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని వెంపటి, గానుగుబండ గ్రామాల నుంచి 100మంది కాంగ్రెస్, బీజేపీ నాయక�
Kanti Velugu | రాష్ట్రవ్యాప్తంగా రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్లోని అమీర్పేటలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి మంత్రి హరీశ్ రావు కంటివెలుగు శిబిరాన్ని
2014కు మందు రామరాజ్యం అని చెప్పి అధికారం లోకి వచ్చిన బీజేపీ, తొమ్మిదేండ్లుగా రాక్షస పాలన చేస్తున్నదని, బీజేపీకి ప్రజలు రాం రాం చెప్పబోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రె
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం కంటి వెలుగు కార్యక్రమమని, దేశంలో ఇంటువంటి కార్యక్రమం మరెక్కడా లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
ఖమ్మంలో బుధవారం నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు.
మతతత్వ పునాదులపై నిర్మించుకున్న బీజేపీ అస్థిత్వం ఖమ్మం సభతో పటాపంచలు కానున్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ పతనం ఖమ్మం నుంచే ప్రారంభమవుతుందని జోస్యం చ�
కనీవినీ ఎరుగని రీతిలో ఖమ్మంలో బీఆర్ఎస్ సభ జరుగనుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ఈ భారీ బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ప్రభుత్వ పతనానికి నాంది ప�
ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పతనానికి నాంది పలకబోతున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ గొంతు ప్రపంచానికి వినిపించేలా మరణం చివరి అంచుల వరకు వెళ్లి పోరాడి, ఆనాటి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్.
సరదాల సంక్రాంతి సంబురాలను మోసుకొచ్చింది. పల్లె లోగిళ్లకు పండుగ శోభను తీసుకొచ్చింది. ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా సొంతూళ్లకు తరలిరావడంతో గ్రామీణ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. చిన్నాపెద్దలతో సందడిగా మారాయ