ముస్తాబైన లింగమంతుల ఆలయం ఐదు రోజులపాటు తిరునాళ్లు సకల సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం గుట్టపైకి తరలిన మకర తోరణం పెద్దగట్టుపై కోలాహలం షురూ..రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరకు పెద్దగట్టు సిద్ధమైంది.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో సూర్యాపేట జిల్లాకేంద్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్నది.
విభిన్న సంస్కృతులకు నిలయమైన తెలంగాణలో అనాదిగా వస్తున్న కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, పండుగలు జాతరలు నేటికీ సజీవంగానే ఉన్నాయి. ప్రజలు వాటిని ఇప్పటికీ ఆచరిస్తూ మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్నారు.
సమాజాన్ని ఒక క్రమపద్ధతిలో నడపడంలో ఆయా ప్రాంతాలు, వర్గాల సంస్కృతీ సాంప్రదాయాల పాత్ర కీలకమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజలను ఐక్యం చేయడంలో పెద్దగట్టు వంటి జాతరలు దోహదపడుతాయని చెప్పారు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా, సంగీత సాహిత్యాలు ఇతివృత్తంగా ఆయన అందించిన సినిమాలు అత్యంత ఉత్తమమైనవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విశ్వనాథ్ గారి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతి ప్ర
తెలంగాణ సమాజం ఆరోగ్యవంతంగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
విద్యా ప్రమాణాలు పెంచి వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేసిందని, మన ఊరు- మనబడితో కొత్తరూపు సంతరించుకుంటున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్న�
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
Minister Jagadish Reddy | దేశంలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
టీఎస్ఎస్పీడీసీఎల్లో ఖాళీగా ఉన్న 1,553 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం), 48 అసిస్టెంట్ ఇంజినీర్/ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎండీ రఘుమారెడ్డిని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగద�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో గడిచిన కొన్నేండ్ల మాదిరిగా ఈసారి కూడా దాదాపు పాత డిమాండ్లే మరోసారి మోక్షం కోసం ఎదురు చూస్తున్నాయి.
Minister Jagadish Reddy | ఉద్యమం సమయంలో చెప్పిన ప్రతీ మాటను ఎనిమిదేండ్ల పాలనలో కేసీఆర్ నిజం చేశారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మిట్, షాదీ ముబార�
జాన్పహాడ్ దర్గాను సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
ప్రజారోగ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందులో భాగంగానే రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం జరిగిందని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం తన సొంత గ్రామం నాగారంలో కంటి వెలుగు కార్యక్�
Minister Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి పథకాలతో ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఓ పెద్ద మనిషి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 15 ఏళ్లుగా మంత్రిగా ఉండి మంచినీళ్లు , రో