ఎనిమిదేండ్లుగా గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, ప్రగతి పనులపై అన్ని ప్రాంతాల్లో చర్చ జరుగాలని, ఇందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు వివరించేలా కార్యోన్ముఖు�
‘నాకు భార్య లేదు.. పిల్లలు లేరు.. కుటుంబం లేదు’ అని నమ్మించి దేశ ప్రధాని అయిన మోదీ.. పేదల కడుపు కొట్టి రూ.19 లక్షల కోట్ల ప్రభుత్వ సొమ్మును గుజరాత్కు చెందిన కేవలం పది మంది కార్పొరేట్లకు దోచిపెట్టారని విద్యుత్
Minister Jagadish Reddy | నల్లగొండ : హిందుత్వానికి ఏ ఒక్కరూ ఛాంపియన్ కాదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. హిందుత్వాన్ని రాజకీయాల్లోకి దూర్చి కొందరు హిందుత్వ( Hindutva ) గౌరవాన్ని దిగజారుస్తున్నా�
Minister jagadish Reddy | నల్లగొండ : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విధి, విధానాలతో పాటు నిధులు విడుదల చేసే�
కేంద్రం పెంచిన గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడో రోజైన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఉమ్మడి పది జిల్లాల్లో పార్టీ శ్రే ణులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి.
Minister Jagadish Reddy | నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై( Governor Tamilisai ) వ్యవహారంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రాజ్భవన్ పైరవీలకు కేంద్రంగా మారకూడదన్నారు. తెలంగాణ బిల్లులను
Minister Jagadish Reddy | నల్లగొండ : మునుగోడు( Munugode ) నియోజకవర్గ పరిధిలో మొదలు పెట్టిన నీటి పారుదల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన భూసేకరణలో అలస�
‘సూర్యాపేటలో కండ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని కాదనలేం.. ఒకవేళ రాజకీయ పరంగా విమర్శిద్దామన్నా జనం అంగీకరించే పరిస్థితి లేదు.. నియోజకవర్గం మొత్తం తన కుటుంబంగా భావిస్తూ మంత్రి జగదీశ్రెడ్డి జిల్లా కేంద్�
అభివృద్ధికి టెక్నాలజీ జత చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చని, ప్రజా సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
ఆప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish sisodia) అరెస్ట్ బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలకోసం కేంద్ర నిఘా సం
దేశ రాజకీయాల్లో భవిష్యత్ బీఆర్ఎస్ (BRS) పార్టీదేనని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలతో యావత్ భారతదేశం ఇటువైపు చూస్తు�
విద్యుత్తు ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీని అమలు చేస్తామని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్తో మాట్లాడి.. వారం రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని తెలిపా రు.
దేశంలో బీజేపీని ఎదుర్కొనే శక్తి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కే ఉన్నదని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్నదని, ప్రధాన