విద్యుత్ గరిష్ట డిమాండ్ (పీక్ డిమాండ్) వేళల్లో వాడిన కరెంటుకు 20 శాతం చార్జీలు పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి ఆర్థిక ద్రోహానికి పాల్పడటమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్
Minister Jagadish Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో బీజేపీ నేతలు( BJP Leaders ) శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోతారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి( Minister Jagadish Reddy ) పేర్కొన్నారు. ఎన్ని దీక్షలు చేసినా బీజేపీ నేతలకు ఉద్�
స్వరాష్ట్రంలో పండుగలా వ్యవసాయం సాగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రైతాంగాన్ని పరిరక్షించేందుకే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని పేర్కొన్నార
Ramzan | ముస్లిములకు పవిత్రమైన రంజాన్ పండుగలో ప్రార్థనలు, వారు చేసే ఉపవాసదీక్షలతో రాష్ట్రంలో శాంతి, సామరస్యం వెల్లివిరియాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish Reddy) ఆకాంక్షించారు.
Minister Jagadish Reddy | రాష్ట్రంలో సమర్థవంతంగా పాలన జరుగుతుందని, ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిదేళ్లుగా ఎలాంటి కరువు ఆటకాలు లేవని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని వేంకటేశ్వరస్వామి, వేదాంత భజన మందిరం ఆలయాల్లో వే
Minister Jagadish Reddy | సూర్యాపేట : శోభ కృత్ నామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు( Ugadi Wishes ) తెలిపారు. సూర్యాప�
రానున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ను క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా ఆత్మీయ సమ్మేళనాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పది గ్రామాలకు ఆత్మ�
ధైర్య సాహసాలు, పోరాటాలకు స్ఫూర్తి మల్లు స్వరాజ్యం అని,ఆడవాళ్లు ఎందులోనూ తక్కువకాదని నిరూపించిన ధీర వనిత అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
Minister Jagadish Reddy | దేశానికి బీజేపీ ప్రమాదకరమైతే అత్యంత ప్రమాదకరం ఆర్ఎస్ఎస్ భావజాలమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
అరుణాచల్ ప్రదేశ్లోని పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో మృతి చెందిన లెఫ్ట్నెంట్ కర్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి అంత్యక్రియలు శనివారం ఆయన సొంతూరు బొమ్మలరామారంలో జరిగాయి. మండల కేంద్రానిక
ఉద్యమాల పురిటి గడ్డ.. రాజకీయ చైతన్యానికి వేదిక అయిన సూర్యాపేట ప్రాంతం అభివృద్ధిలో మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో అట్టడుగున ఉండేది. సాగునీటి వసతి లేక బీడుపడ్డ భూములు, చేసేందుకు పని లేక ఊళ్లకు ఊళ్లు వలస బాట పట్టడ
సంపు గోడ కూలి ఓ విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల శివారులో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల (నాగారానికి చెందిన పాఠశాల)లో గురువారం జర
Minister Jagadish Reddy | సూర్యాపేట : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC kavitha ) విషయంలో ఈడీ( ED ) తన పరిధిని మించి ప్రవర్తిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి( Minister Jagadish Reddy ) ధ్వజమెత్తారు. చట్ట ప్రకారం విచారణ జ