ఐక్యతతోనే అన్ని రంగాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కులమతాలకతీతంగా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన�
దేశం గర్వించదగ్గ దిగ్గజాలలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఒకరని, ఆయన అందరి వాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. విద్యను హక్కుగా పొందు పర్చి దేశానికి వెలుగులు ఇచ్చిన మహనీయుడు అం�
Minister Jagadish Reddy | బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే దేశానికి శ్రీరామ రక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు.
మూడు ఎంపీటీసీల పరిధిలోని 11 గ్రామాలకు గురువారం చివ్వెంల మండల కేంద్రం శివారులో పచ్చని చెట్ల మధ్య నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పండుగలా జరిగింది. మంత్రి జగదీశ్రెడ్డి పిలుపుతో కుటుంబ సమేతంగా ఇంట�
Minister Jagadish Reddy | బీఆర్ అంబేద్కర్ తీసుకువచ్చిన రాజ్యాంగంతోనే భారతదేశం నిలబడిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాత సూర్యాపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Minister Jagadish Reddy | ఓట్లు అడిగే దమ్ము ధైర్యం రాష్ట్రంలో ఒక్క బీఆర్ఎస్(BRS) పార్టీకీ మాత్రమే ఉందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
Vizag Steel Plant | విశాఖపట్నం స్టీల్ ప్లాంట్(Visaka Plant ) ప్రైవేటీకరణ లేదని కేంద్ర మంత్రి(Union Minister) ప్రకటించడం ముమ్మాటికి బీఆర్ఎస్(Brs) విజయమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
సూర్యాపేట పట్టణంలో బుధవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విస్తృతంగా పర్యటించారు. 15, 34వ వార్డుల్లో మూసీ, నాలాపై రూ. 54లక్షలతో నిర్మించనున్న బ్రిడ్జి, కల్వర్టు నిర్మాణాలకు శంకుస్థాపన
Minister Jagadish reddy | సూర్యాపేట పట్టణాన్ని(Suryapeta) అందంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నం, అభివృద్ధికి ప్రజలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి(Minister Jagadish reddy) కోరారు.
Minister Jagadish Reddy | రైలు ప్రారంభం పేరుతో తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఈ ప్రాంతంపై మరోసారి విషం చిమ్మారని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. హై�
కార్యకర్తలే బీఆర్ఎస్కు కొండంత బలగమని..పాత, కొత్త అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రె
దేశంలో దారిద్య్రం తాండవిస్తున్నదని, డబుల్ ఇంజిన్ సర్కార్లో అభివృద్ధి డొల్ల అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం నాగారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత�
Minister Jagadish Reddy | అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట క్యాంప్ కార్యాలయంలో ముస్లింలకు మంత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.