పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు నెల రోజులపాటు ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెలవంక దర్శనమివ్వగా శనివారం ఈదుల్ ఫిత్న్రు భక్తి శ్రద్ధలతో జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈద్గాహ్లు, �
Minister Jagadish reddy | రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని , యాసంగిలో పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించేలా అన్ని మతాల సంప్రదాయాలను గౌరవిస్తూ అధికారికంగా పండుగలను నిర్వహించడంతోపాటు ఇక్కడ అమలు చేస�
బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో రూ.16కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, డివైడర్, స్ట్రీట్లైట్ పనులకు ఎంపీ బడుగ
Minister Jagadish Reddy | భిన్నత్వంలో ఏకత్వానికి పెట్టింది పేరు తెలంగాణ రాష్ట్రమని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ముస్లింలకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఇఫ్తార్ విందు ఇచ్�
నిరుద్యోగుల సమస్యలు, టీఎస్పీఎస్సీ లీకేజీలపై పీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ నిరసన సభలు పెట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఈ నెల 18న ప్రకటించారు. తొలిసభ నల్లగొండలోని ఎంజీయూ�
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లింలకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తోఫాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం ప్రారంభించారు.
Minister Jagadish Reddy | ఉద్యోగల భర్తీపై తాము చర్చకు సిద్ధమేనని, ఇందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్ధమేనా? అని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం జడ్పీ చైర్పర్సన్ దీపిక
ప్రకృతిపై మానవ దాడి ఎంత మాత్రం సహేతుకం కాదని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. తద్వారా మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చారని చెప్పారు. భారతీయ విలువలే మానవ మనుగడను నిర్దేశిస్తాయని తె�
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, సర్కారు దవాఖానలను బలోపేతం చేసి, డాక్టర్లు, వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నదని రాష్ట్ర వైద్యా�
Minister Jagadish Reddy | తెలంగాణ గడ్డమీద బీజేపీ కుట్రలు సాగవని మంత్రి జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ నల్లగొండ జిల్లా చౌటుప్పల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ బీజేప�
Minister Jagadish Reddy | Minister Jagadish Reddy | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీమ్గా పని చేస్తుందని రాష్ట్ర విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ వారసుడుగా రాహుల్ గాంధ�
Role model | విద్యారంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) తీసుకువచ్చిన మార్పులవల్ల తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
(Minister Jagadish Reddy) అన్నారు.
Minister Jagadish Reddy | తెలంగాణలో సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు.