Minister Jagadish Reddy | మారుతూ వస్తున్న సాంకేతికతకు అనుగుణంగా న్యాయవాదులు స్టడీ చెయ్యాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కోర్టులో జరిగిన న్యాయవాదుల వార్షికోత్సవ
Minister Jagadish Reddy | జీవిత లక్ష్యం సాధించేంత వరకు యువత పట్టుదలతో ముందుకు సాగాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish Reddy) పిలుపునిచ్చారు.
Minister Jagadish Reddy | ప్రధానికి మోదీకి మూడిందని.. వచ్చే ఎన్నికలకు గుణపాఠం చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణలో భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ అనంతరం మీడి�
యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 293 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు 20
యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 293 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు 20
Minister Jagdish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం ఆవశ్యకత ఉన్నద ని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. అక్కడి పాలనా వైఫల్యం వల్లే రాయలసీమ నేతలు రాయల తెలంగాణ అంటూ కొ త్త పల్�
హుస్సేన్సాగర్ ఒడ్డున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ (Ambedkar) 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జాతి గర్వించదగ్గ అంశమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సచివాలయానికి బాబాసా
సీఎం కేసీఆర్ (KCR) నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ (Suvarna Andhrapradesh) సాకారమవుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రాయల తెలంగాణ (Rayala Telangana) అంశం వదిలి ఆంధ్ర ప్రజలు ఆ దిశగా ఆలోచించాలని సూచించారు.
Jagadish Reddy | యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను విభజించే కుట్రలకు బీజేపీ తెరలేపిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. మెజారిటీ ప్రజలను బీజేపీ రెచ్చ�
ప్రజల మధ్య చిచ్చుపెట్టి విభజన తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ (BJP) చూస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. భారతదేశాన్ని నడుపుతున్నది ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షాలు (Amit Shah) కాదని, ఒకరిద�
ఎన్ని ఆటంకాలు వచ్చినా దళిత బంధు పథకాన్ని అమలులో వెనక్కి తగ్గేదే లేదని, దళితుల ఆర్థిక అసమానతలకు చెక్ పెట్టాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సూర�
Minister Jagdish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ సాహాసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని, దళిత బంధు పథకం ద్వారా ఆర్థిక అసమానతలు దూరం చేయాలన్నదే ఆయన లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు.
Minister Jagadish Reddy | బసవేశ్వరుడి బోధనలు స్ఫూర్తిదాయకమని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం జిల్లా వెనుకబడిన శాఖ ఆధ్వర్యంలో 890వ మహాత్మా జయంతి నిర్వహించారు. కార్యక్రమంత్రి మంత్రి పాల్గొ�