మిర్యాలగూడ నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పర్యటన విజయవంతమైంది. వేములపల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల�
Nallagonda | సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఉంటారని, 12 నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండానే ఎగురుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చే�
Minister Jagadish Reddy | నల్లగొండ కాంగ్రెస్ నాయకులు వృద్ద జంబుకాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. వారి హయాంలోనే జిల్లాలో ఫ్లోరోసిస్, కరువు పెరిగిందని ఆరోపించారు.
సూర్యాపేట వేదికగా గురువారం నుంచి ఈ నెల 27వరకు రాష్ట్ర స్థాయి యూత్ చాంపియన్ షిప్ బాస్కెట్బాల్ పోటీలకు సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బాస్కెట్బాల్ కోర్టు సిద్ధమైంది. క్రీడలకు ప్రాధాన్యమిస
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం నుంచి రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ టోర్నీ మొదలుకానుంది. మూడు రోజుల పాటు స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. పోటీలను రాష్ట్ర విద్యుత్ �
Minister Jagadish Reddy | సీఎం కేసీఆర్(CM KCR), ఐటీ మంత్రి కేటీఆర్ (IT Minister KTR) కృషితో ఏర్పాటు చేసిన నూతన పారిశ్రామిక విధానం వల్ల పారిశ్రామిక వేత్తలకు సులభంగా అనుమతులు లభిస్తున్నాయని
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష
Minister Jagadish Reddy | రాష్ట్రంలోని వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కొనియాడారు. అందరికీ ఆధునిక వైద్యం అందుబాటులో ఉంచ�
గ్రామీణ క్రీడాకారులకు చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఎన్నో ఏండ్లుగా క్రీడలకు ప్రాధాన్యం దక్కలేదని, సీఎం కేసీఆర్ ప్రత�
యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ కప్ టోర్నమెట్ పోటీలు నిర్వహిస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్�
Minister Jagadish Reddy | క్రీడలతో మానసిక రుగ్మతలకు చెక్పెట్టవచ్చని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ స్టేడియంలో సోమవారం సీఎం కప్-2023 పోటీలను రాజ్యసభ సభ్యుడు
BRS Party | తెలంగాణలో దశాబ్ద కాలంలోనే శతాబ్ద కాలంలో చేయాల్సిన పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర
సూర్యాపేట మరోమారు క్రీడలకు వేదిక కానుంది. ఈ నెల 25 నుంచి 27వరకు సూర్యాపేట వేదికగా రాష్ట్ర స్థాయి యూత్ చాంపియన్షిప్ బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకం�
సూర్యాపేట రహదారులకు మళ్లీ నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఇప్పటికే వందల కోట్లు వెచ్చించి గల్లీగల్లీకి సీసీ, బీటీ రోడ్లు వేయగా తాజాగా పట్టణంలోని 48 వార్డుల్లో వార