మహిళల ఆర్థిక స్వావలంబనతో ఆ కుటుంబం.. తద్వారా సమాజం ఆర్ధిక పురోభివృద్ధి సాధిస్తుందని నమ్మే నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. కొట్లాడి సాధించుకు�
ఒకప్పుడు ఒంట్లో సుస్తీ చేసిందంటే ప్రైవేట్ దవాఖానకు పరుగులు తీయాల్సిన దుస్థితి. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యుల ఖాళీలు, వసతుల లేమి, అందుబాటులో లేని అధునాతన వైద్యం.. అందుక్కారణం. ఫలితంగా పేదల్లో పరీక్షల దగ్గ�
Minister Jagadish Reddy | నల్లగొండ ప్రజలకు అడుగడుగునా మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు ముందుగా జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) డిమాండ్ చేశారు.
Minister Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత స్వరాష్ట్రం అభివృద్ధిలో అధికారుల పాత్ర మరువలేనిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy ) అన్నారు.
Jagadish Reddy | తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు అందిస్తున్న చేయూత వల్ల మాంసం ఉత్పత్తులు దిగుమతి నుంచి ఎగుమతి స్థాయికి చేరుకోబోతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నార
Minister Jagadish Reddy | నీటిపారుదల రంగంలో తెలంగాణ రాష్ట్రం అసాధారణ విజయాలు సాధించిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామంలోని సుబ్బ సమ�
కరువు నేలను తడిపి తమ బతుకులను పచ్చగ చేసిన కాళేశ్వర గంగకు సూర్యాపేట జిల్లా జనం నీరాజనం పట్టింది. గోదావరి జలాలు తెచ్చి కన్నీటి చారలను తుడిపిన అపర భగీరధుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు ముక్తకంఠంతో జేజేలు పలికిం�
మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం అందుకున్న జిల్లా సూర్యాపేట.
Minister Jagadish Reddy | సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ నీటిపారుదల రంగం నిర్లక్ష్యానికి గురైందని అందుకు ఎస్ఆర్ఎస్పీ నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు.
ఎడారిగా మారుతుందనుకున్న కరువు నేల సూర్యాపేట (Suryapet) జిల్లాను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చ�
తెలంగాణ పారిశ్రామిక ప్రగతి దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో భాగం
Minister KTR | యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెంలోని హ్యాండ్లూమ్ మోడ్రన్ సేల్స్ షోరూం నిర్మాణానికి మంత్రి జగదీశ్ రెడ�
Jagadish Reddy | సూర్యాపేట : విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలోనే మొదటి స్థానంలోనే నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. జాతీయ తలసరి వినియోగంతో పోల్చి చ�
ప్రకృతి వైపరీత్యాల నుంచి అధిగమించేందుకు, అధిక దిగుబడి పొందేందుకు పంటల సాగును ముందుకు జరుపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రోహిణి కార్తె పూర్త�
రెండో పంటను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకోవాలంటే.. పంటల సాగును ముందుకు జరుపుకోవాలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్ష�