పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆలోచనల నుంచి పుట్టిందే తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ (T-diagnostics) అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు.
తెలంగాణ ముద్దుబిడ్డ, సినీనటుడు దివంగత డాక్టర్ ప్రభాకర్రెడ్డి తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రభాకర్రెడ్డి జయంతిని పు�
రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి కర్ణాటక నుంచి ఒకడు, గుజరాత్ నుంచి ఇంకొకడు పైసల మూటలు తీసుకొని వస్తున్నారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఎన్నికలు వస�
Minister Jagadish Reddy : దేశం యావత్తు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నాయకత్వాన్ని, ఆయన విజన్ను కోరుకుంటున్నారని విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadeesh Reddy) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదని ఆయ�
Minister Jagadish Reddy | పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు.
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. యువకుడైన సాయిచంద్ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేద వ్యక్తంచేశారు.
తుంగుతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం పర్యటించనున్నారు. జిల్లా మంత్రి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కల�
Minister Jagadish Reddy | సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ విజన్ వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish Reddy) తెలిపారు.
సూర్యాపేట జిల్లాకు మహాత్మాజ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల డిగ్రీ కళాశాల మంజూరైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలకు 17 కళాశాలలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీఓ విడుదల చేయగా అందులో స
Jagadish Reddy | సూర్యాపేట : దేశంలో ఆకలి దారిద్ర్యాలు లేని రాష్ట్రం తెలంగాణ అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని 7�
తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపిన త్యాగధనుడు, మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం జయశంకర్ వర్ధ
స్వరాష్ట్రంలో ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్.. తెలంగాణలో అభివృద్ధికి ఆధ్యాత్మికతను జోడించి పాలన సాగిస్తున్న దార్శనికుడు ఆయనే.. అన్ని మతాలతు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తు�
Minister Jagadish Reddy | కొందరు ఏసీ గదుల్లో కూర్చొని అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నిస్తున్నారని, అభివృద్ధి ఎక్కడ జరిగిందో సంక్షేమ పథకాలు ఎక్కడ అమలవుతున్నాయో అక్కడే దశాబ్ది ఉత్సవాలను ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించ�
తెలంగాణ (Telangana) కోసం జీవితాన్ని అంకితం చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar Sir) మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు.
కాంగ్రెస్ (Congress) పార్టీకి ప్రజలు ఇప్పటికే నిరసన తెలియజేశారని, అందుకే ప్రతిపక్షంలో ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) ఫైరయ్యారు. అయినా ఆ పార్టీ నాయకులు ఇంకా బుద్ధి తెచ్చుకోకపోగా అవాస్తవాలు మాట్లాడు�