GreenIndia Challenge | విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు.. బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్
మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) పుట్టినరోజును పురస్కరించుకుని ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లా ప్రజాప్రతినిధులు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో నకిరేకల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలం�
Minister Jagadish Reddy | నాగరిక సమాజానికి విద్యనే గీటురాయి అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దీపం చీకటిని పారద్రోలి వెలుగులు అందించిన చందంగానే విద్య మనిషి జీవితంలో వెలుగులు నింపుతుందని ఆయన స్పష్టం చేశారు. వర్ణ వ్
ప్రతి ఒక్కరూ మాతృభాష పరిరక్షణకు కృషి చేయాలని విద్యుత్, వ్యవసాయ శాఖ మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, వ్యవసాయా శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం నడిగూడెం రాజావారి కోటలో కొమర్రాజు
Minister Jagadish Reddy | అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, అధికారుల పర్యవేక్షించాలని మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశించారు. సూర్యాపేటలో ఇంటిగ్రేటేడ్ మార్కెట్, నూతన ఎస్పీ కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.
రద్దుల కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు మరోసారి రద్దు చేస్తారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత విద్యుత్తుకు మంగళంపాడినట్టేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో సరిపడా సాగునీరు, ఉచిత విద్యుత్, పంటపెట్టుబడి వంటి పథకాల అమలుతో తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. గతంలో వ్యవసాయం
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (టీఎస్డబ్ల్యూసీ) చైర్పర్సన్గా వేద రజినిని ప్రభుత్వం నియమించింది. ఈ సంస్థ చైర్మన్గా ఉన్న గాయకుడు సాయిచంద్ ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఏక కాలంలో తెలంగాణలో 1.50 లక్షల కుటుంబాలకు లబ్ధి కలిగేలా 4.60 లక్షల ఎకరాల భూములకు పోడు పట్టాలు అందించారు. వారిని భూములకు యజమానులను చేయడ�
Jagadish Reddy | యాదాద్రి భువనగిరి : ఆరేండ్లలో అరవై ఏండ్ల పురోగతిని సాధించి పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లీడర్ కాదని రీడరని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టారని విమర్శించారు.
ఏండ్ల తరబడి అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల కల నెరవేరబోతున్నది. పోడు భూముల పట్టాల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,217 మందికి చెందిన 5,875 ఎకరాల భూములకు పట్టాలు సిద్�
తొమ్మిదేండ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి �