ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొత్త జిల్లాను ప్రకటించి ప్రగతికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీ�
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పోటీ పడుతున్నాయని, గాంధీజీ కలలు కన్నట్లుగా అన్ని వర్గాల ఉద్దరణ జరుగుతుందని, వ్యవసాయ పురోగతి సాధించామని, దళితోద్ధరణ జరుగుతుందని, వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర వి�
సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రతినిధులతో సన్నాహక సమావేశం సభ సక్సెస్ కోసం ఇన్చార్జిలుగా ఎంపీ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ల నియామకంఅనంతరం సభా స్థలం పరిశీలన ఈ నెల 20న
Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన షాక్కు విపక్షాలు ఇప్పట్లో కోలుకోవని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ సభ ఏ
Minister Jagdish Reddy | స్వరాష్ట్రంలో సాగు భూములు సస్యశ్యామలంగా మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagdish Reddy ) అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. శివసత్తుల నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో ఊరేగింపు నిర్వహించారు.
Bonalu Festival | సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీతి అని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని ఎంతో చరిత్ర కలిగిన ముత్యాలమ్మ బోనాల పండుగలో మంత్రి జగదీశ్రెడ్డి, సునీతా దంపతులు ప్రత్యేక పూజల్ల
సూర్యాపేట అభివృద్ధిని చెప్పాలంటే ఖచ్చితంగా జగదీశ్రెడ్డికి ముందు.. తర్వాత అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఉమ్మడి పాలనతో పోల్చుకుంటే స్వరాష్ట్రంలో ఎనలేని విధంగా సూర్యాపేట రూపాంతరం చెందింది.
Minister Jagadish Reddy | భూమి తల్లి ఆరోగ్యంగా ఉంటే మనం.. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు బాగుంటాయని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట నియోజకవర్గమే తన కుటుంబంగా భావించి తన కుటుంబం ఆరోగ్యవంతంగా ఉ�
Minister Jagadish Reddy | చేనేత కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నేతన్న ఇంట్లో విద్యాబుద్ధులు నేర్చుకున్న కేసీఆర్కు మరమగ్గాల చప్పుడే.. కాదు నేతన్నల గు
చీరలకు ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లిలో (Bhoodan Pochampally) మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పట్టణానికి చేరుకుంటారు
రాష్ట్ర పురపాలక, చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం భూదాన్ పోచంపల్లికి రానున్నారు. ఉదయం 11 గంటలకు చేరుకొని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Minister Jagdish Reddy | ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల పట్టింపులేని తనంతో కులవృత్తులు కనుమరుగయ్యాయని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బీసీల్లోని కులవృత్తులను �
సమైక్య పాలనలో అన్ని విధాలుగా వెనుకబడిన సూర్యాపేట ప్రత్యేక రాష్ట్రమేర్పడిన తొమ్మిదేండ్లలో అన్ని రంగాల అభివృద్ధితో పాటు క్రీడా స్ఫూర్తిలోనూ ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకం�
Minister Jagadish Reddy | హైదరాబాద్ పాత నగరంలో 1,404.58 కోట్ల వ్యయంతో ట్రాన్స్కో, టీఎస్ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ నిర్మాణాలు చేపట్టినట్లువిద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 1,330.94 �