Minister Jagadish reddy | రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు చేపట్టిన పలు కార్యక్రమాలతో తెలంగాణలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
ఎడ్ల బండ్ల ఊరేగింపులు, రైతన్నల ఆనందోత్సాహాలు, రైతు వేదికల్లో కోలాహలం, మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతులతో సహపంక్తి భోజనాలు.. ఇది శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో కనిపించిన వాతావరణం. తెలంగాణ దశాబ్ది
Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish reddy) వెల్లడించారు.
Minister Jagadish reddy | గడిచిన తొమ్మిదేండ్లలో సూర్యాపేట జిల్లాలో రూ.34 వేల కోట్లతో సమగ్రాభివృద్ధి జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు.
Minister Jagadish Reddy | తెలంగాణలో ఉనికి కోసమే బీజేపీ పడరానిపాట్లు పడుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు. తెలంగాణ గురించి మాట్లాడే నైతికత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి లేదని తేల్చిచెప్ప�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు జరుగనున్న వేడుకలకు ఉమ్మడి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి రోజు జాతీయ జెండా ఆవిష్కరణతో ఉత్సవాలకు శ్ర
Minister Jagadish Reddy | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంక్రాంతిని మరిపించేలా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి(Minister Jagadish Reddy )అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు.
Minister Jagadish Reddy | దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్ల, పెన్ పహాడ్ మండలం దూపహడ్ గ్రామాల్లో జరిగిన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాల్లో �
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా, బీజేపీ దొంగ జపం చేస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) మండిపడ్డారు. ప్రజల బాగుకోసం కాకుండా అధికారమే పరమావదిగా ఆ పార్టీలు పనిచేస్తున్నాయని విమర్శిం�
సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువును (Saddula Cheruvu) అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) తెలిపారు. దీనికిగాను ప్రఖ్యాత డిజైనర్లతో ప్రణాళికలు �
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాలు నిండి 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలను అంబరాన్నంటేలా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రె
Jagadish Reddy | నల్లగొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ�
సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపంలో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్ ఉన్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం శివారులో, హరిపిరాల �
Minister Jagadish Reddy | రైతాంగం గురించి ఆలోచించేది తెలంగాణ ప్రభుత్వమేనని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
కాంగ్రెస్, బీజేపీతోపాటు ఎవరెన్ని అబద్ధాలతో ప్రచారం చేసినా రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సర్కారే వస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర వి�