గత ఎన్నికల్లో మీరు ఓటు వేసి నన్ను గెలిపిస్తే రూ.6,350 కోట్లతో అభివృద్ధి చేశానని, ఇందులో 3 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేయగా, మిగతా వాటితో సంక్షేమ పథకాలు అమలు చేశానని, నేను చేసిన అభివృద్ధి మీ ఊరిలో, మీ వాడల�
Minister Jagadish reddy | పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి జిల్లా గ్రంథాలయానికి వస్తున్న యువతకు సొంత ఖర్చులతో భోజనం ఏర్పాటు చేస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) ప్రకటించారు.
ప్రధాని మోదీ పాలనపై తిరుగుబాటు మొదలైందని, అందుకు కర్ణాటక ఫలితాలే నిదర్శనమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. బీజేపీ అనైతిక ప్రభుత్వాల ఏర్పాటు పట్ల ప్రజలు విసుగెత్తి పోతున్నారని, కన్నడ ప్రజ�
Minister Jagadish Reddy | మోదీ పాలనపై తిరుగుబాటు మొదలైందని, అందుకు కర్ణాటక ఫలితాలే నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బీజేపీ అనైతిక ప్రభుత్వాల ఏర్పాటుపట్ల ప్రజలు విసుగెత్తిపోతున�
Minister Jagadish Reddy | హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా వెలిమనేడులోని భక్తాంజనేస్వామి ఆలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి దంపతులు దర్శించుకొని, మొక్కులు చెల్లించారు.
International Nurses Day | అమ్మ తర్వాత అంతటి సేవలు అందిస్తున్న ఘనత సమాజంలో నర్సింగ్ సిబ్బందిదేనని మంత్రి జగదీశ్రెడ్డి ప్రశంసించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆడ�
కొద్ది రోజులుగా తీవ్ర ఆటంకం కలిగించిన అకాల వర్షాలు తెరిపినివ్వడంతో ధాన్యం కొనుగోళ్లు చకచకా సాగుతున్నాయి. మూడు రోజుల నుంచి సజావుగా జరుగుతున్నాయి. గురువారం నాటికి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 6.25 లక్షల మ
Minister Jagadish Reddy | పేదల మనసును గుర్తెరిగిన మహానేత సీఎం కేసీఆర్ అని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్�
Jagadish Reddy | హైదరాబాద్ : ఎన్ఆర్ఐ ఐశ్వర్య రెడ్డి మృతిపట్ల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐశ్వర్య రెడ్డి పార్థివదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు మంత్రి కేటీఆర్తో
విభిన్న వర్గాలు.. వేర్వేరు ప్రాంతాలు.. ఒకరిది వేతన పెంపు సంతోషం.. మరొకరిది సర్కారు అందించిన ధీమా.. ఇంకొకరిది ఫలించిన దశాబ్దాల సాగునీటి నిరీక్షణ. ప్రతి మోములోనూ ఆనందం. అందరి కండ్లల్లోనూ కృతజ్ఞతా భావం. ఉప్పొం�
ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, అసంఘటిత రంగ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రగతి నిరోధకులు తట్టుకోలేకపోతున్నారని, నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై రాకపోవడం అందులో భాగమేనని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అ�
వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేస్తూ తీరని నష్టం మిగులుస్తున్నది. ఊహించని విధంగా ఆది, సోమవారాల్లో కురిసిన వడగండ్ల వాన రైతన్నలకు కడగండ్లు మిగిల్చింది. ఒక వైపు ఇప్పటికే కోసిన ధాన్య
Minister Jagadish Reddy | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ని చూసి ప్రగతి నిరోధకులు తట్టుకులేక పోతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy) మండిపడ్డారు.
జీవితంలో గెలుపోటములు సహజమని, ఓటమి నుంచి స్ఫూర్తి పొందడమే అసలైన గెలుపు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి శ