సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. ఒక్కొక్కరుగా ఆ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రెండ్రోజుల క్రితం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్ష�
‘రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ, రైతు పథకాలు ప్రధాని మోదీని కలవరపెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తదనే భయంతో మోదీ అండ్ గ్యాంగ్ సీఎం కేసీఆర్ను నిలువరించే కుట్ర
Minister Jagadish Reddy | రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, రైతు పథకాలు ప్రధాని మోదీని కలవరపెడుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో మోదీ అండ్ గ్యాంగ్ సీఎం కేసీఆర్ను నిలు�
CM KCR | మోదీ అరాచక పాలనతో దేశ ప్రజలంతా విసిరిగిపోయారని, ఎందుకే ఆయనను ఎదుర్కొనే నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మోదీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస
సీఎం కేసీఆర్ కారణజన్ముడని, ఆయన నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిన విధంగా దేశం అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో పాటు వివిధ వర్గాల ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ప్రజా పాలకుడు, అభివృద్ధి, సంక్షేమ ప్రదాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా సర్వం సిద్ధమైంది. శుక్రవారం సీఎం కేసీఆర్ 69వ జన్మదినాన్న
సూర్యాపేటలో సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కన శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు.
Jagadish reddy | పేద ప్రజలకు అందించే రాయితీ విద్యుత్పై కేంద్రం కుట్రలు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్రం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఉచిత విద్యుత్ ఆపే ప్రసక�
మంత్రి జగదీశ్ రెడ్డి | యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలంలోని గూడురు గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన నవగ్రహా ప్రతిష్టపాన, మహా కుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది.
Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో జగదీశ్ రెడ్డి డయా
Minister Jagadish Reddy | ప్రధాని మోదీ మోసం బట్టబయలైందని, జాతీయ పేరుతో దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒకరిద్దరి కోసం దేశ సంపదను కట్టబెట్టేందుకు మోదీ సర్కారు ప్రణాళికలు రూపొందించిందని ఆరోపించారు.
ఒలింగా.. ఓ లింగా స్మరణలు.. కాళ్ల గజ్జెల సవ్వడులు.. ఢమరుకం, భేరీల చప్పుళ్లు.. త్రిశూలాలు, బరిశెల విన్యాసాలతో చిందులు తొక్కుతూ యాదవ సంప్రదాయ నృత్యాల నడుమ ఆదివారం రాత్రి లక్షలాది మంది భక్తుల మధ్య పెద్దగట్టు లిం�