ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ 18న సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయిలో దీన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం అన్నిచోట్ల ప్రారం�
సూర్యాపేట మున్సిపాలిటీ జిల్లా కేంద్రంగా ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ఓ వైపు మెడికల్ కళాశాల, మరో వైపు ఇంటిగ్రేటెడ్
minister jagadish reddy | ప్రధాని మోదీవన్నీ దొంగమాటలేనని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం గ్రామంలో నిర్మించిన వేర్ హౌసింగ్ గోదాములను వ్యవసాయశాఖ
జనవరి 7 : కంటి వెలుగు కార్యక్రమం 100రోజుల పాటు నిర్వహిస్తున్నందున ఈ విషయంపై ఇంటింటికి అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధికారులకు సూచించారు.
దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం పట్ల మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
నిరుపేద కుటుంబానికి చెందిన దివ్యాంగుడికి విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అండగా నిలిచారు. సూర్యాపేటకు చెందిన షేక్ నజీర్పాషా జ్యూస్ బండి నడుపుకుంటూ జీవనం సాగించేవాడు.
Minister Jagadish Reddy | టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆంధ్రాలో కేసీఆర్కు అద్భుతమైన ఆదరణ లభిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వాన్ని చాలా మంది ఆంధ్రా
Minister KTR | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హుజూర్నగర్ చేరుకున్న కేటీఆర్కు మంత్రి జగదీశ్రెడ్డి స్వాగతం పలికారు.
Minister KTR | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి గురువారం హుజుర్నగర్, మునుగోడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ
Minister Jagadish reddy | బీజేపీ పాలనతో విసుగు చెందిన యువత బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ..
Minister Jagadish Reddy | విద్యుత్ ప్రైవేటీకరణ విషయంలో విద్యుత్తు కార్మికులు మరో పోరాటానికి సిద్ధం కావాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని విష్ణుప్రియ
పేదలకు పైసా ఖర్చు లేకుండా వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఎన్ఎంలు, ఆశలు పని చేయాలని సూచించారు. మంగళ
Suryapet | తెలంగాణలో రెండో అతిపెద్దదైన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం జీఓ జారీ అయింది. యాదవుల ఆరాధ్య
2023 సంవత్సరంలో అందరి జీవితాల్లో నూతన వెలుగులు నిండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల అభివృద్ధితోపాటు వినూత్న రీతిలో అందిస్తున్న సంక్షేమ పథకాలను విజయవంతంగా కొనసాగిద్దాం.