దేశంలో అన్ని రాష్ర్టాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయని, కోతలు లేకుండా 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణే అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
కంపుకొట్టే మురుగు కాల్వలు.. పాడుబడ్డ బావులు.. వేలాడే విద్యుత్ తీగలతో ఎప్పుడూ అంధకారమే తప్ప వెలుగులెరుగని ఆ పల్లె ఇప్పుడు మెరిసిపోతున్నది. గుక్కెడు నీటి కోసం తండ్లాడిన ఆ ఊరిలో నేడు మిషన్ భగీరథతో ప్రతి ఇం
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని, పార్టీలకతీతంగా ప్రజలు సంక్షేమంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి కోరారు. మోత్కూరు మున్సి�
Yadadri Plant | యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేసీఆర్ ఏరియల్
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ పరిశీలించనున్�
టెంపుల్ సిటీ యాద్రాద్రిలో కాంగ్రెస్ ఖాళీ అయ్యింది. యాదగిరిగుట్ట కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుండ్లపల్లి భరత్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుగుడు శ్రీనివాస్రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు ట�
దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్తోనే దేశంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు