నార్ముల్ | నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార యూనియన్ (నార్ముల్) కు జరుగుతున్న ఎన్నికల్లో రెండు చోట్లా అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
హయత్నగర్, సెప్టెంబర్ 22: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని.. ఇందులో భాగంగానే పాడి ఉత్పత్తుల ప్రోత్సాహానికి పెద్దపీట వేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ�
ఈ నెల 28న జరుగనున్న నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్ లిమిటెడ్ (నార్మక్స్) ఎన్నికలు రాజకీయాలకు అతితంగా జరుగుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రకట�
రామగిరి: తెలంగాణ విద్య యావత్ భారతదేశానికి మార్గదర్శకం కావాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆకాంక్షించారు. అందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత శ్రమించి అంకిత భావతంతో పనిచేయాలన్న�
అన్ని మతాలను గౌరవిస్తూ.. ఐక్యతను పెంపొందించుకుంటున్నం అన్ని రంగాల అభివృధ్ధితో పాటు ఐక్యతలోనూ మనకు మనమే సాటి వచ్చే ఏడాది మరింత అభివృద్ధితో వేడుకలు ఘనంగా నిర్వహించుకుందాం పేటలో అంబరాన్నంటిన గణేశ్ నిమజ్జ
ఎడారి భూములను పచ్చని పైర్లుగా మార్చినం ఆ ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్దే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని విజయవంతం చేయాలి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వరల్డ్ టూరిజం డే పోస్టర్
Minister Jagadish reddy | ప్రతిపక్షాలు చేసే చిల్లర ఆరోపణలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణ వార్డు కమిటీల సంస్థాగత ఎన్నికల స�
వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత మత్స్య సంపదతో కార్మికలు జీవనోపాధి హరిత విప్లవం మాదిరిగా నీలి విప్లవానికి నాంది నకిరేకల్ పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి జగదీశ్రెడ్డి కట్టంగూర్(నకిరేకల్) ప్
మంత్రి జగదీష్రెడ్డి | జిల్లా పర్యటనలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. భువనగిరిలో జిల్లా గ్రంథాలయ భవనానికి భూమి పూజ చేశారు.
Telangana Fish | వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసి, అంతిమంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఆరో విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంల