తెలంగాణ తరహా పథకాళ కోసం దేశ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లతోనే సీఎం కేసీఆర్పై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. దాన్ని జీర్ణించుకోలేని బీజేపీ నేతలు
విద్యుత్తు ఉద్యోగుల విభజన తదనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఇంజినీర్ల పదోన్నతులకు నష్టం కలుగకుండా చూడాలని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ) ప్రభుత్వాన్ని కోరింది.
ప్రతి మాటలో సీఎం కేసీఆర్పై విషం చిమ్మడం తప్ప తెలంగాణకు ప్రధాని మోదీ ఒక్క రూపాయి ఇచ్చింది లేదని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడులో ఓడిపోయామనే అక్కసుతోనే మోదీ మాట్లాడుతున్నారని �
Minister Jagadish reddy | తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై విషం చిమ్మేలా మోదీ వ్యాఖ్యానించారని మండిపడ్డారు.
minister jagadish reddy | మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేసిన సీపీఐ, సీపీఎం నేతలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
బీజేపీ కుట్రలను ఛేదిస్తూ మునుగోడు ఉప ఎన్నిక ఫలితం చెంపపెట్టులా ఉండబోతున్నట్టు విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీ�
minister jagadish reddy | మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి చెంపపెట్టు ఫలితం రాబోతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజల తీర్పు న్యాయం వైపే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. బీజేపీ ఎన్నీ కుట్రలు
minister jagadish reddy | ఓటమి భయంతో మునుగోడులో కొత్తనాటలకాలకు బీజేపీ తెరలేపిందని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. బీజేపీపై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దాడి అంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, మునుగోడు రిటర్నింగ�
minister jagadish reddy | టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయని
Minister Jagadish reddy | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా వందల ఉపన్యాసాలు ఇచ్చిన బీజేపీ.. ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క హామీ అయినా ఇచ్చిందా? అని మంత్రి జగదీశ్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వందల
బీజేపీకి మునుగోడుపై ప్రేమ ఉంటే ఇప్పటికైనా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడి రూ.18 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని తీసుకురావాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు.
Minister Jagadish Reddy | మునుగోడులో ఓటమిపాలవుతామనే అడ్డదారుల్లో బీజేపీ కుట్రలకు పాల్పడుతూ, చిల్లర ప్రయత్నాలు చేస్తోందని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కలెక్టరేట్లో ఈసీ ఉన్నతాధికారులను కలిసి
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కుట్రపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో ప్రమాణం చేయించగలరా? అని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ప్రమాణం చేయాలని బండి సంజయ్ను ఎవరడిగారని, ఆయన ఎ�