Jagadish Reddy | కులం, మతం పేరుతో మంటలు పెట్టే బీజేపీకి మునుగోడులో డిపాజిట్లు కూడా దక్కొద్దని మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. అభివృద్ధి వైపు ఉంటరో.. అభివృద్ధి నిరోధకుల వైపు ఉంటారో
Minister Jagadish reddy | రాజకీయ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మునుగోడుకు ఉప ఎన్నిక తీసుకొచ్చారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
Minister Jagadish reddy | ఒక వ్యక్తి స్వార్థం కోసం మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే ఈ ఉపఎన్నిక అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే అసలు ఉపఎన్నిక ఎందుకు
మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్, బీజేపీలకు షాక్ తగులుతున్నది. ఇటీవల డబ్బులతో మభ్యపెట్టి పార్టీలో చేర్చుకున్న వారు తిరిగి గులాబీ గూటికి చేరుతున్నారు.
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి శిష్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి,
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును ఆపడం ఎవరితరమూ కాదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని రాంరెడ్డిపల్లికి చెందిన పల్లేటి జంగయ్య, అంతంపేటకు చెందిన సు
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పునరుద్ఘాటించారు. బీజేపీకి ఓటు వేస్తే మన వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుమని బాండ్ పేపర్ రాస
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి బీజేపీకి సవాల్ విసిరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన ఆ రూ. 18 వేల కోట్లు నల్లగొండ
Minister Jagadish Reddy | కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిన దుర్మార్గుడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీజేపీలో చేరినందుకు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఇస్తున్న రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు డబ్బులను మునుగోడుతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం ఇవ్వాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్న�
Minister Jagadish Reddy | రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రధాని మోదీ, అమిత్ షా ఇచ్చిన రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులపై జగదీశ్ రెడ్డి హాట్ కామెం�
Minister Jagadish Reddy | బీజేపీకి ఓటు వేయడం అంటే మనకు మనమే వ్యవసాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న ఉచిత విద్యుత్కు మంగళం పాడుకోవడమే నని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. అంతటితో ఆగక�