ప్రభుత్వ, ప్రైవే ట్ రంగ సంస్థల అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రే కీలకమని, మదర్ డెయిరీ సంస్థ అభివృద్ధిలో కూడా ఉద్యోగులు పాలుపంచుకోవాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నా రు. బుధవారం హయత్నగర్లోని న�
మునుగోడులో బీజేపీకీ ఓటేస్తే మోటర్లకు మీటర్లు తప్పవని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి హెచ్చరించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే తప్పేందంటూ ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాట్ల�
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్కు మనుగడ లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఇప్పర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు సుమారు 150మంది ఆదివారం ఆయన సమక్షం�
విద్యుత్తు రంగంలో కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టులాంటివని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ప్రజల జేబుల లూటీకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని విమర్
Minister Jagadish Reddy | చౌటుప్పల్ ఎరువుల గోదాం శంకుస్థాపన కార్యక్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించిన బీజేపీ నాయకులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే
Sagar Left Canal | నిడమనూరు మండలం వేంపాడు వద్ద సాగర్ ప్రధాన ఎడమ కాల్వకు ఈ నెల 7న గండి పడడంతో నీటిని వెంటనే నిలిపివేసిన సంగతి తెలిసిందే. గండి పూడ్చివేత పనులను ఎన్నెస్పీ అధికారులు వేగంగా చేపట్టి పూర్తి చేశారు. దీంతో 14
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులు, కళాకారులు జాతీయ భావం చాటేలా తెలంగాణ ప్రగతి ప్రతిబింబ
Minister Jagadish Reddy | కొత్త సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలన్న నిర్ణయం..
ఆయనకు సీఎం కేసీఆర్ ఇచ్చే అరుదైన గౌరవమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం
సీఎం కేసీఆర్కు కోట్లాది మంది టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మద్దతు ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. కొత్త ఎజెండాతో దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్తో కలిసి ముందు కు సాగాలని కార్యకర్
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం వర్తమానానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు 108వ జయంతిని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లాకే�